చంద్రబాబు ‘ప్రజాగళం’ షెడ్యూల్

నేడు పలమనేరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పర్యటన మొదలు పెట్టనున్నారు. ఇవాళ పలమనేరు తో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు. రేపు రాప్తాడు, శింగనమల, కదిరిలో పర్యటిస్తారు. శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల…

నందికొట్కూరు ఎమ్మెల్యే అర్ధర్ సంచలన వ్యాఖ్యలు

నందికొట్కూరు ఎమ్మెల్యే అర్ధర్ సంచలన వ్యాఖ్యలు :- పేరుకే నేను ఎమ్మెల్యేని కానీ పెత్తనం బైరెడ్డి ది, చాలా నియెజకవర్గంలో అదే పరిస్థితి, అడిగినందుకు నాకు టిక్కెట్ నిరాకరించారుచాలా దళిత నియెజకవర్గాల్లో ఇదే పరిస్థితి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని…

You cannot copy content of this page