జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూత

Trinethram News : Apr 02, 2024, జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూతటాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న దాసి సుదర్శన్‌ (73)…

మార్చి 9న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

బైరామల్‌గూడ జంక్షన్‌లో 1.78 కి.మీ పొడవున్న రెండో లెవల్ ఫ్లైఓవర్‌ను 2024 మార్చి 9న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ ఒవైసీ Jn నుండి విజయవాడ (చింతలకుంట వైపు) మరియు నాగార్జున సాగర్…

నాగార్జునసాగర్ అడవిలో అగ్నిప్రమాదం

నాగార్జునసాగర్ సమీపంలోని అడవి ప్రాంతంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.. దాదాపు 5 ఎకరాల అడవి కాలిపోయింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది మంటలను అదుపు చేశారు.. స్థానిక రైతులు ఎండిన పంట మొక్కలకు నిప్పు పెట్టిన సమయంలో నిప్పు మెరుగులు…

బైరామల్‌గూడ జంక్షన్‌లో 2వ లెవల్ ఫ్లైఓవర్ ఈ వారంలో ప్రజల కోసం తెరవబడుతుంది

హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ జంక్షన్‌లో 1.78 కిలోమీటర్ల పొడవైన 2వ లెవల్ ఫ్లైఓవర్ ఈ వారంలో ప్రజల కోసం తెరవబడుతుంది. ఇది ఒవైసీ జంక్షన్ నుండి విజయవాడ (చింతలకుంట వైపు) మరియు నాగార్జున సాగర్ (BN రెడ్డి నగర్ వైపు) వరకు IRR…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు .. నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది .. విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు .. అసెంబ్లీలో కృష్ణా…

నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం

Trinethram News : హైదరాబాద్‌: నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ.. ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ

ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి

ఏపీ, తెలంగాణకు KRMB (Krishna River Management Board) ఆదేశాలు ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల…

కృష్ణానదీ జలాల వివాదం పై నేడు కీలక భేటీ

Trinethram News : నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ భేటీ కానున్నారు.…

Other Story

You cannot copy content of this page