వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన వంగవీటి నరేంద్ర

Trinethram News : అమరావతి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా–రంగా మిత్రమండలి…

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు

2019 ఎన్నికల్లో “చెప్పు” గుర్తుతో పోటి చేసి, డక్ఔట్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు బీజేపీ పార్టీ నుండి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం.. వైసిపి నుండి ఇదేస్థానానికి మిథున్ రెడ్డి పోటీపడుతున్నారు..

షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడిపోయారు.. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు: మిథున్ రెడ్డి

షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడిపోయారు.. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు: మిథున్ రెడ్డి చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారన్న మిథున్ రెడ్డి వైఎస్సార్ పేరును ఛార్జ్ షీట్ లో పెట్టిన పార్టీ కోసం పని చేస్తున్నారని విమర్శ జగన్…

Other Story

You cannot copy content of this page