5,348 పోస్టుల భర్తీకి అనుమతి
Trinethram News : వైద్య, ఆరోగ్యశాఖలో కొలువులకు ఆర్థికశాఖ ఉత్తర్వులు అత్యధికంగా డీఎంఈ పరిధిలో 3,235 డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు తదితర పోస్టులు ఖాళీ ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్!
Trinethram News : వైద్య, ఆరోగ్యశాఖలో కొలువులకు ఆర్థికశాఖ ఉత్తర్వులు అత్యధికంగా డీఎంఈ పరిధిలో 3,235 డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు తదితర పోస్టులు ఖాళీ ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్!
Trinethram News : సికింద్రాబాద్ నకిలీ షాడో రైల్వే ఎస్సై మాళవిక అరెస్టు మాళవిక నార్కట్ పల్లి కి చెందిన యువతి..నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసిన యువతి.. 2018 లో ఆర్ పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసిన మాలవిక…
Trinethram News : నారాయణఖేడ్ : ఖేడ్ పట్టణంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేటు ఆసుపత్రులు సీజ్ చేసినట్లు జిల్లా ఇన్ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. గురువారం ఆమె పట్టణంలోని ప్రైవేటు ఆసుత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష క్లినిక్,…
Trinethram News : న్యూఢిల్లీ వయసు నిర్ధరణకు పాఠశాలలు ఇచ్చే ధ్రువపత్రాలనే ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవి ఇచ్చే జనన ధ్రువ పత్రాలకే విలువ ఎక్కువని తెలిపింది. అవేవీ లేనప్పుడు మాత్రమే చివరి అవకాశంగా వైద్యులు ఇచ్చే…
Trinethram News : Mar 12, 2024, సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుకొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ 272 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ,బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు…
Trinethram News : పులివెందులలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులను ప్రారంభించనున్నారు. అంతేగాక పులివెందులలో ఎప్పటినుంచో ఏర్పాటు చేయాలనుకుంటున్న బనానా ప్యాక్ హౌస్,…
Trinethram News : న్యూఢిల్లీ దంత వైద్య విద్యలో పీజీ కోర్సు అయిన ఎండీఎస్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-ఎండీఎస్ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ విండోను తిరిగి తెరిచినట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. సవరించిన…
Trinethram News : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి లో…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి పేట్ బషీరాబాద్(అంగడిపేట్)లో కృష్ణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన హావ్మొర్ ఐస్ క్రీం షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి హావ్మొర్ ఐస్ క్రీ…
అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ నిధుల విడుదల రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి…
You cannot copy content of this page