Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి Trinethram News : ఛత్తీస్‌గఢ్‌ : బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి గంగలూరు…

Cyber Crime : సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలి

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలి డ్రగ్స్ రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి, మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి, హోంగార్డ్స్‌ మరియు ఆర్గనైజేషన్ అడిషినల్‌ డీజీపీ స్వాతి లాక్రా ములుగు జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి,…

Eye Operations : నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు

నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలతో వేమన పల్లి మండలం లోని ఆశ్రమ పాఠశల వద్ద మావోయిస్టు ప్రభావిత ప్రాంత ప్రజల కోసం నీల్వాయి…

ప్రశాంతంగా ముగిసిన పిఎల్జిఏ 24 వ మవోయిస్ట్ అమరవీరులవారోత్సవాలు.ఊపిరి పీల్చుకున్న సరిహద్దు గ్రామాలు

ప్రశాంతంగా ముగిసిన పిఎల్జిఏ 24 వ మవోయిస్ట్ అమరవీరులవారోత్సవాలు.ఊపిరి పీల్చుకున్న సరిహద్దు గ్రామాలు అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి )మండలం,త్రినేత్రం న్యూస్.డిసెంబర్ 10 : డిసెంబర్ రేండు నాటికి (ప్రజ విముక్తి గెరిల్లా సైన్యం) పి ఎల్ జి ఏ,…

మౌలిక సదుపాయాలు కరువు _పట్టించుకునే వారెవరూ

మౌలిక సదుపాయాలు కరువు _పట్టించుకునే వారెవరూపూర్వ మావోయిస్ట్ అడ్డ (ఇరగాయి నుండీ నందా) కానరాని అభివృద్ధి. అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వ్యాలీ) మండలం త్రినేత్రం న్యూస్. డిసెంబర్.10 : అరకు వ్యాలీ మండలము లో మారుమూల ప్రాంతలైన ఇ ర్గాయి,…

Maoist Week : నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు

నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు Trinethram News : ములుగు : Dec 02, 2024, సోమవారం నుండి మావోయిస్టు పిఎల్ జిఏ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2- 8వ తేదీ వరకు వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహించడం…

మావోయిస్టుల ఘాతుకం

మావోయిస్టుల ఘాతుకం.. గ్రామస్థుడిని గొంతు కోసి హత్య మావోయిస్టుల ఘాతుకం.. గ్రామస్థుడిని గొంతు కోసి హత్యTrinethram News : ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో గ్రామస్థుడిని గొంతు కోసి హత్య…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు బ్యానర్ల కలకలం రేపింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు బ్యానర్ల కలకలం రేపింది చర్ల మండలం పూసుగుప్ప-వద్దిపాడు ప్రధాన రహదారి రొట్టెంత వాగు సమీపంలో ఆజాద్ పేరుతో బ్యానర్లు వెలిశాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2 నుండి 8వ తేదీ…

Maoist in Jharkhand : ఎన్నికల వేళ జార్ఖండ్‌లో మావోయిస్టుల విధ్వంసం

ఎన్నికల వేళ జార్ఖండ్‌లో మావోయిస్టుల విధ్వంసం Trinethram News : జార్ఖండ్‌ : నవంబర్ 20నేడు జార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటింగ్ ప్రారంభం కాకముందే మావోయిస్టులు ఆగ్రహంతో ఒక్కసారిగా ఐదు ట్రక్కులకు నిప్పు పెట్టారు.…

Amit Shah : ఈ నెల 7న ఆయా రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష!

Trinethram News : మావోయిస్టు ప్రభావితరాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 7వ తేదీన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్ ఘడ్ , జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రులు,ఇతర ఉన్నతాధికారులతో…

Other Story

You cannot copy content of this page