నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

Trinethram News : లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది.. సీబీఐ ఆధ్వర్యంలో కేసు…

నేటి నుంచి లక్నవరం సందర్శన బంద్

Trinethram News : మేడారం జాతర సందర్భంగా నిలిపివేత.. ఈ నెల 19 నుంచి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని తెలిపిన అధికారులు, పోలీసులు. మేడారం మహాజాతర భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం…

తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు

లక్నోలోని ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో అసాధారణ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు. 12 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీతో సహా 5 బంగారు మరియు 7 రజత పతకాలను సాధించిన తెలంగాణ…

పెళ్లిలో కుర్చీలతో కొట్టుకొని అతిధులు

పెళ్లిలో రసగుల్లా పెట్టలేదని ఇరువర్గాలు కొట్టుకున్న ఘటన గుర్తుండే ఉంటుంది తాజాగా ఉత్తరప్రదేశ్లో అలాంటి సంఘటన మరొకటి జరిగింది అయితే ఈసారి రసగుల్లా కోసం కాదు ఫుడ్ ప్లేట్ల కోసం లక్నోలో జరిగిన వివాహ వేడుకలో భోజనాలు సందర్భంగా ప్లేట్ల కోసం…

అయోధ్య‌కు కాలిన‌డ‌క‌న 350మంది ముస్లీంలు భక్తులు

Trinethram News : లక్నో :ఫిబ్రవరి 01రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ కోవ‌లో ముస్లీంలు కూడా రాముని ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నారు. తాజాగా ల‌క్నో నుంచి 350మంది ముస్లీంలు రాముని ద‌ర్శ‌నం…

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం: లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం: లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్ లక్నో: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 500…

Other Story

You cannot copy content of this page