M Modi : నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi will launch three Vande Bharat trains today ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి. తమిళనాడులోని…

Fatal Road Accident : ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మరణించారు

18 people died in a fatal road accident in Uttar Pradesh Trinethram News : ఉత్తరప్రదేశ్‌ : జులై 10ఉత్తరప్రదేశ్ లోఈరోజు తెల్లవారుజామున ఘోరం ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌లో పాల ట్యాంకర్‌ను డబుల్‌ డెక్కర్‌ బస్సు…

రాహుల్‌కు మద్దతుగా టీమ్ ప్లేయర్లు

Trinethram News : May 11, 2024, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మద్దతు పెరుగుతోంది. అతణ్ని ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రేక్షకుల ముందు అవమానించడాన్ని ఆ టీమ్ ప్లేయర్లే తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో స్టార్…

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

Trinethram News : లక్నో :మార్చి 30ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్నశ్రీ అటల్ బీహార్ వాజ్‌పేయ్ స్టేడియం వేదిక‌గా నిర్వ‌హించ‌ను న్నారు.…

వందేభారత్’పై రాళ్ల దాడి

Trinethram News s: Mar 19, 2024, ‘వందేభారత్’పై రాళ్ల దాడియూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్…

ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు

Trinethram News : హైదరాబాద్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు.. 3 రోజుల్లో రూ. 5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు.. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసిన చీటర్స్.. ఫెడెక్స్ కొరియర్ పేరుతో…

ప్రియురాలిని కారుకు వేలాడదీసుకుని వెళ్తూ కబుర్లు

Trinethram News : యూపీ రాజధాని లక్నోకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఫీనిక్స్ ప్లాసియో సమీపంలో ఓ అమ్మాయి రోడ్డుపై నడుస్తున్న కారుకు డ్రైవర్ సీటు దగ్గర వేలాడుతూ కనిపించింది. కారు నడుపుతున్న వ్యక్తి ఆమెను…

నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

Trinethram News : లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది.. సీబీఐ ఆధ్వర్యంలో కేసు…

నేటి నుంచి లక్నవరం సందర్శన బంద్

Trinethram News : మేడారం జాతర సందర్భంగా నిలిపివేత.. ఈ నెల 19 నుంచి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని తెలిపిన అధికారులు, పోలీసులు. మేడారం మహాజాతర భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం…

తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు

లక్నోలోని ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో అసాధారణ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు. 12 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీతో సహా 5 బంగారు మరియు 7 రజత పతకాలను సాధించిన తెలంగాణ…

You cannot copy content of this page