పొలిటికల్ ఎంట్రీతో హాట్ కామెంట్స్ చేసిన హీరో విజయ్

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయం.. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వం.. త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తాం.. తమిళనాట అవినీతి పాలన కొనసాగుతోంది.. 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్..

జిల్లాకు కొత్త ఎంపిడివోలు వీరే

Trinethram News : ఈ రోజు ఉదయం గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ తన యొక్క అధికార నివాసమైన జెడ్.పి. బంగ్లాలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఉమ్మడి విశాఖపట్నం (02),…

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెషన్స్‌ నిర్వహణ ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కిసాన్‌ సమ్మాన్‌ 50 శాతం పెంపునకు చాన్స్‌ ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం: కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో ఫ్లోర్‌…

LokSabha 146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత

Trinethram News : ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్‌ సమావేశాలను (బడ్జెట్‌) కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మంగళవారం అఖిల పక్ష భేటీ తర్వాత ప్రకటించారు.

సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు

Trinethram News : అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో…

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్‌ సంసిద్ధం

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్‌ సంసిద్ధం ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో..5న కొడంగల్‌లో పర్యటన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి.. కాంగ్రెస్‌ తరఫున ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరోవైపు పార్టీ…

ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి రోజా పోటీ!

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వడం కుదరదన్న వైసీపీ అధిష్ఠానం అయినా కొనసాగుతున్న జిల్లా నాయకుల ప్రయత్నాలు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరును తిరస్కరించిన నేతలు రోజాను బరిలోకి దింపే యోచనలో అధిష్ఠానం, త్వరలో అధికారిక ప్రకటన

మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ?

మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ..? ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈ సారి టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు .. దాంతో ఇప్పుడు ఆ లోక్‌సభ నియోజకవర్గం వైసీపీ రాజకీయమంతా మాగుంట చుట్టూనే…

ఇండియా కూటమిపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన

ఇండియా కూటమిపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన దీదీ లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్లా టీఎంసీ పోటీ చేస్తుందని వెల్లడి ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న…

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్ ఈ రోజు చివరి సమావేశం.. మొత్తం 16 సమావేశాల్లో దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది…

Other Story

You cannot copy content of this page