Araku Coffee : పార్లమెంట్ లో ఈ రోజు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

Trinethram News : న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటు లోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల…

Eluru MP : నివేదిక పంపించిన ఏలూరు ఎంపీ

తేదీ : 21/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఎల్ఐసి ఏజెంట్ల భద్రత, భీమా రంగ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే కమిషన్ మార్పులను రద్దు చేస్తూ, వేజంట్ల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించాలని ఏలూరు…

Income Tax Bill 2025 : పార్లమెంటులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను బిల్లు

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టం 6 దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టాన్ని భర్తీ చేస్తుంది. Trinethram News : ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఈ…

Waqf : రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు!

రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు! Trinethram News : Feb 12, 2025, వక్ఫ్ సవరణ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది. బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను గురువారం లోక్‌సభలో…

Rahul Gandhi : రాహుల్ ఆరోపణలపై లిఖితపూర్వకంగా స్పందిస్తామన్న ఈసీ

రాహుల్ ఆరోపణలపై లిఖితపూర్వకంగా స్పందిస్తామన్న ఈసీ Trinethram News : మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం…

Central Budget : నేడే కేంద్ర బడ్జెట్

నేడే కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై తెలుగు రాష్ట్రాల ఎదురుచూపులు, ఉదయం 11 గంటలకు లోక్ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మల, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్, విశాఖ ఉక్కు పరిశ్రమకు కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు…

Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఉరటనిచ్చిన సుప్రీంకోర్టు

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఉరటనిచ్చిన సుప్రీంకోర్టు Trinethram News : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై రాహుల్(Rahul Gandhi) అభ్యంతరకర వ్యాఖ్యలు…

Sankranti Festival : ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ”

Trinethram News : Delhi : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ” వేడుకలలో మెగా స్టార్ చిరంజీవి తో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ (లోక్ సభ…

పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి బెయిల్‌

పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి బెయిల్‌ Trinethram News : Jan 10, 2025, పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో పుణె కోర్టు ఆయనకు బెయిల్‌…

Budget 2025 : కొత్త బడ్జెట్ కు ముందుకు కీలక డాక్యుమెంట్

కొత్త బడ్జెట్ కు ముందుకు కీలక డాక్యుమెంట్ Trinethram News : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభలో 2025–26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో…

Other Story

You cannot copy content of this page