సమ్మెకు సై… ఏపీ జేఏసీ అధ్యక్షతన 104 ఉద్యోగ సంఘాల కీలక సమావేశం

ఉద్యమ శంఖారావం పోస్టర్ విడుదల చేసిన జేఏసీ నేతలు … ఉద్యమ కార్యాచరణ వెల్లడించిన బండి శ్రీనివాసరావు. ఈ నెల 14 నుంచి ఉద్యమం… ఈ నెల 27న ఛలో విజయవాడ.. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె

రేపు ఉత్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

ఏపీ: ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలని పట్టు.

నారా లోకేష్ కి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్

ఆప్యాయంగా అన్న బాగున్నావని పలకరించిన లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువ నాయకులు నారా లోకేష్ ఉత్తరాంధ్రలో శంఖారావం కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్దకు విచ్చేసిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు…

మాజీమంత్రి మేకతోటి సుచరిత కాన్వాయ్ ను అడ్డుకున్న టిఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు

Trinethram News : గుంటూరు జిల్లామంగళగిరి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ రోడ్డుపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నేతలు కారును అడ్డగించి, కారు అద్దాలపై కొడుతూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు…

CM రేవంత్ రెడ్డి ఆన్ ఫైర్

BRS నేతలను ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి ఆటో రాముడు కెమెరాలు పెట్టుకుని షో చేస్తే, అర్ద రూపాయి అగ్గిపెట్టె కొనుక్కోలేక మరొకరు డ్రామాలు ఆడారన్న సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన యాదవ కురుమ సంఘ నేతలు

Trinethram News : హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గొల్ల & కురుమ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని మంత్రి గారికి వినతి పత్రం సమర్పించిన గొల్ల కురుమ సంఘ నేతలు.. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య…

వివాహ వేడుకకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని గాగిల్లాపూర్ వాసులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివాహ వేడుకకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ నాయక్,…

హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

నిజం గెలవాలి

దుగ్గిరాల మండలం, రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరమ్మ.. ఘన స్వాగతం పలికిన మంగళగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు. రేవేంద్రపాడులో నారా లోకేష్ సహకారం తో కాసరనేని జస్వంత్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరమ్మ.. నారా భువనేశ్వరమ్మ…

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు!

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ నేత‌లు తెలిపారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురి నేత‌ల‌ను చంద్ర‌బాబు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి చంద్ర‌బాబు ఢిల్లీ చేరుకోనున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ్ల చంద్ర‌బాబు…

Other Story

You cannot copy content of this page