TTD : వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై..టీటీడీ కేసు

Trinethram News : వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా…

TDP Leaders : అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన టిడిపి నాయకులు

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధరనెల్లూరు నియోజకవర్గoపెనుమూరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం మండల అధ్యక్షులు రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి…

Bhumana : వైసీపీ నేత భూమన హస్తం

తేదీ : 13/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి టోకెన్ల తుక్కిసులాట ఘటనపై టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ తొక్కిసులాట వెనుక…

Purchase Centers : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలని వడ్ల ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలని వడ్ల ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు గాదె సుధాకర్ అయోధ్య సింగ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Rakesh Reddy : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు

Trinethram News : గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమ పై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు.. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వారం రోజుల్లో…

Rice : బియ్యం ప్రారంభించిన ఘనంగా కాంగ్రెస్ నాయకలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 37 వ డివిజన్ లో శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో అనగా రోజున యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాహ్మకంగా చేపట్టిన కార్యక్రమలో భాగంగా…

CPI : 17 న సీపీఐ రాష్ట్ర నేత కె రామకృష్ణ రాజమండ్రి రాక

ఖాళీగా ఉన్న మున్సిపాలిటీ స్థలాలలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి మున్సిపాలిటీ స్థలాలపై భూకబ్జాదారుల కన్ను సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శ Trinethram News : రాజమహేంద్రవరం ఏప్రిల్ 7 : రాజమండ్రి నగర పరిధిలో కొన్ని ప్రాంతాలలో…

Birram : పుష్ప అలంకరణ వేడుకల్లో పాల్గొన్న బిర్రం

చిన్నారిని ఆశీర్వదించిన బి. ఆర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు త్రినేత్రం న్యూస్ . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం. వినాయకపురం, గ్రామంలో పూరేటి చిలకారావు ప్రమీల దంపతుల కుమార్తె లాలస.పుష్ప అలంకరణ వేడుకలకు హాజరై చిన్నారిని…

Babu Jagajivanram : హబాబు జగజీవన్‌రాం 117వ జయంతి సందర్భం

త్రినేత్రం న్యూస్; ఏప్రిల్ 6: నెల్లూరు జిల్లా బోగోలు బిట్రగుంట. దేశానికి విశేష సేవలందించిన మహానాయకుడు దళితుల హక్కుల కోసం అహర్నిశలూ పోరాడిన సమానత్వ పోరాట యోధుడు భారత ఉపప్రధానిగా, రక్షణ మంత్రిగా దేశ సేవలో అద్భుతమైన పాత్ర పోషించారు 2025లో…

Tension once Again : మరోసారి ఉద్రిక్తత

తేదీ : 05/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు రెండో రోజు పర్యటన చేయడం జరిగింది. ఆయనను అడుగడుగునా టిడిపి నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం…

Other Story

You cannot copy content of this page