ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి

Trinethram News : మహబూబాబాద్ జిల్లా : గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం. ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి. భార్య భర్తల మధ్య గోడవలే అభంశుభం తెలియని చిన్నారులు చావుకు కారణం.…

నల్గొండలో రోడ్డుప్రమాదం

Trinethram News : ఎమ్మెల్యే లాస్య నందిత కారును ఢీకొన్న మరో కారు .. అదుపుతప్పి పోలీసులపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు నార్కట్‌పల్లికి చెందిన హోంగార్డు కిషోర్ మృతి .. BRS సభకు వచ్చిన వాహనాలను క్లియర్‌ చేస్తుండగా ఘటన..

Other Story

You cannot copy content of this page