Singareni Company : నూతన బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకే కేటాయించాలని

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంఏఐటీయూసీ హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలోని నూతన బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో…

JAC : జీ.ఓ. ప్రకారం వేతనాలు ఇవ్వాలి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జే.ఏ.సి. నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖని సీఐటీయూ కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఐటీయూ, టి.యూ.సీ.ఐ, ఐ.ఎఫ్.టి.యూ సంఘాల నాయకులు వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్, ఈ.నరేష్ లు మాట్లాడుతూ…

Dharna : కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఏఐటీయుసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కూలీలు హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 05ఫిబ్రవరి 2025. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికుల…

Foundation Day : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం.(టీబీజీక్స్) ఆవిర్భవ దినోత్సవo

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం.(టీబీజీక్స్) ఆవిర్భవ దినోత్సవo గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సోమవారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం.(టీబీజీక్స్ )22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరములోఅడుగుపెడుతున్న టీబీజీకేస్ సంఘం జాతీయ సంఘాలు సింగరేణి కార్మికుల హక్కులను సాధించడంలో విఫలమైన…

సంజీవరెడ్డిని సత్కరించిన ఆర్జీవన్ నాయకులు

సంజీవరెడ్డిని సత్కరించిన ఆర్జీవన్ నాయకులు… సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్, ఐ ఎన్ టి యుసి కేంద్ర వర్కింగ్ కమిటీ సమావేశం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాదులో జరిగింది. సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి…

CITU : ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని గోదావరిఖని బస్ డిపో ముందు సి.ఐ.టి.యూ. ధర్నా

ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని గోదావరిఖని బస్ డిపో ముందు సి.ఐ.టి.యూ. ధర్నా. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ముందు ధర్నాలు చేయాలని పిలుపునివ్వడం…

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సీనియర్

Sr. from Godavarikhani industrial area జర్నలిస్టు, వార్త రిపోర్టర్ మదునయ్య మృతికి సంతాపం వ్యక్తం చేసిన గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సిపిఐ, ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు, అతని పార్థీవ దేహాం పై పూల మాలలు వేసి నివాళులు…

Other Story

You cannot copy content of this page