Ex CM Jagan : మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మరో షాక్

తేదీ : 03/04/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రి జగన్ కి మరో షాక్ తగిలింది. జగన్ హెలిప్యాడ్ అనుమతులను అధికారులు రద్దు చేయడం జరిగింది. జిల్లాలోని పోలీస్ గ్రౌండ్ లో హెలిప్యాడ్…

Exploded Gas Cylinder : పేలిన గ్యాస్ సిలిండర్

తేదీ : 23/03/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆలూరు మండలం , కురువల్లిలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున బీడీ కాల్చేందుకు స్టవ్ వెలిగించడంతో గ్యాస్ సిలిండర్ పే లడం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర…

TDP Leader Murder : టీడీపీ నేత దారుణ హత్య

Trinethram News : కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న సంజన్న మృతదేహం కర్నూలు జీజీహెచ్‌కు…

Posani Krishnamurali : పోసాని విడుదలకు బ్రేక్

Trinethram News : Andhra Pradesh : వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్…

Posani Krishna Murali : పోసానికి 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి

Trinethram News : కర్నూల్ లోని న్యాయమూర్తి ముందు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని అర్ధరాత్రి హాజరుపరిచిన పోలీసులు పోసానికి 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి గతంలో అసభ్యకరంగా మాట్లాడాలని…

Posani Krishna Murali : హైకోర్టును ఆశ్రయించిన పోసాని

Trinethram News : ఏపీలో టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కర్నూలు, పాతపట్నం, విజయవాడ ఆదోనిలో నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మతం, జాతి, నివాసం, భాషా ఆధారంగా తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు…

SLBC : ఎస్ ఎల్ బిసి టన్నెల్ వద్దా డిండి వైద్య సిబ్బంది

ఎస్ ఎల్ బీసీ కార్మికులకు వైద్యం అందిస్తున్న డిండి (గుండ్లపల్లి) వైద్య సిబ్బంది. డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట సమీపంలో ఎస్ ఎల్ ఎల్ బి సి టన్నెల్ వద్ద…

CM Revanth Reddy : టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి!

సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లిన మంత్రులు అధికారులు Trinethram News : హైదరాబాద్ :ఫిబ్రవరి 21. ఐదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత.. నాలుగు రోజుల కిందటే టన్నెల్ సొరంగ పనులు ప్రారంభమైన సంగతి పాఠకులకు తెలిసిందే, కాగా ఈరోజు ఉదయం నాగర్‌…

Gold Mines : బంగారు గనులు రూపాయలు లక్షల కోట్లు నిల్వలు గుర్తింపు

తేదీ : 19/02/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని జిల్లాల్లో వివిధ అరుదైన, ఖరీదైన, ఖ నిజాలను జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించడం జరిగింది. వీటిని వెలికి తీస్తే లక్షల కోట్ల…

YCP Won : వైసీపీకి దూరం అవుతున్న సీనియర్ శాసనసభ్యులు

వైసీపీకి దూరం అవుతున్న సీనియర్ శాసనసభ్యులుతేదీ : 04/02/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీలో ఎన్నికల్లో గెలిచింది 11 మంది. అందులో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వార్తలు రావడం కలకలం రేపుతున్నాయి. మంత్రాలయం నియోజకవర్గ…

Other Story

You cannot copy content of this page