ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా
ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా.. 28న మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు అమిత్ షా.. మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లో పర్యటన..
ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా.. 28న మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు అమిత్ షా.. మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లో పర్యటన..
హైదరాబాద్ నకిలీ పాస్పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం.. 12 మంది నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. ఆరు జిల్లాల్లో పాస్పోర్ట్ బ్రోకర్లను అరెస్ట్ చేసిన సీఐడీ.. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువ పాస్పోర్టులు పొందినట్లు గుర్తింపు.. పోలీస్ అధికారుల…
కరీంనగర్ జిల్లా మల్టీ జోన్ పరిధిలో పదిమంది సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ కరీంనగర్ జిల్లా: జనవరి 21కరీంనగర్ జిల్లా మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 10 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు…
సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్టు ఉద్యోగి సదరం సర్టిఫికెట్ ఇప్పించడానికి 15 వేలు లంచం తీసుకొని మోసం చేసాడని బాధితుడు సూపరింటెండెంట్కు పిర్యాదు చేసాడు.. #సూపరింటెండెంట్ సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అడగగా పొంతన…
శివాలయ గర్భగుడిని శుభ్రం చేసిన బిజెపి నాయకులు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జనవరి 18ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని పద్మనగర్ లో ఉన్న శివాలయ గర్భగుడిని ఈ రోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి…
నేడు కరీంనగర్ 2 డిపో లో పందెం కోడి వేలం Trinethram News : కరీంనగర్ జిల్లా : జనవరి 12పందెంకోడి కి వేలం వేయ డానికి కరీంనగర్-2 డిపో అధికారులు సిద్ధమ య్యారు. ఈనెల తొమ్మిదో తేదీన గుర్తు తెలియని…
ఆసక్తికరంగా మారిన కరీంనగర్ కోడిపుంజు వేలం కథ గత 4 రోజులుగా కరీంనగర్ బస్ డిపో 2లో బంధీగా ఉన్న కోడిపుంజు. వరంగల్- వేములవాడ ఆర్టీసీ బస్సులో ఎవరో ప్రయాణికుడు మరచిపోవడంతో పుంజును డిపోలో హ్యాడోవర్ చేసిన కండక్టర్… పుంజు కోసం…
You cannot copy content of this page