విశాఖ ఎంపీ గాజువాక శాసనసభ స్థానానికి నేడు కేఏ పాల్ నామినేషన్

Trinethram News : సార్వత్రిక సమరంలో భాగంగా ఏపీలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో…

ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోయినా కేఏ పాల్ వెళ్లారు

అమరావతి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశం నిర్వహించారు. లోపలికి అనుమతించపోవడంతో ఏపీ సచివాలయం ఐదో బ్లాక్ వద్ద కూర్చుని నిరనస తెలిపారు. పోలీసులు ఆయనను అక్కడ్నుంచి పంపించేశారు.

సీఎం జగన్ కలిసి ఎందుకు వచ్చిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్

తాడేపల్లి సీఎం జగన్ కలిసి ఎందుకు వచ్చిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద కేఏ పాల్ ను అడ్డుకున్న పోలీసులు సీఎం కలవాలని వచ్చాను పోలీసులు పర్మిషన్ లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు నిలిపివేయడంతో…

Other Story

You cannot copy content of this page