Kaleshwaram Project : నేటి నుంచి కాలేశ్వరం ప్రాజెక్టుపై విచారణ!

Trinethram News : హైదరాబాద్:ఏప్రిల్ 24 : కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారం చేస్తున్న కమిషన్ ఈరోజు నుంచి రెండో దశ దర్యా ప్తును ప్రారంభించనుంది, జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే…

Minister Sridhar Babu : 2017లో కేసు నమోదు.. విచారణకు హాజరైన శ్రీధర్ బాబు

Trinethram News : Apr 02, 2025, మంత్రి శ్రీధర్ బాబు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసినందుకు 2017లో పెద్దపల్లి(D) బసంత్ నగర్‌ PSలో కేసు నమోదైంది.…

Kaleshwaram : సోమవారం నుంచి కాళేశ్వరం తదుపరి విచారణ

సోమవారం నుంచి కాళేశ్వరం తదుపరి విచారణ Trinethram News : Telangana : Nov 22, 2024, తెలంగాణలో గత BRS ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి విచారణ ఈ నెల 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది.…

Other Story

You cannot copy content of this page