రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం

Telangana District Judge Mohan Rao died in a road accident Trinethram News : కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం..చెందాడు.జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కారును కేవీఆర్ ట్రావెల్స్ బస్సు..ఢీకొట్టింది. బస్సు…

ఏసీబీ వలలో కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్

Kakinada District General Manager under ACB Trinethram News : కాకినాడ జిల్లా : ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ. మురళి రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ…

కాకినాడ సిటీ, పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక

Intelligence report to EC on Kakinada City, Pithapuram కౌంటింగ్‍ కు ముందు, తర్వాత కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని నివేదిక కాకినాడలోని ఏటిమొగ, దమ్ములపేట, రామకృష్ణారావుపేట పై ప్రత్యేక దృష్టి ఎన్నికల్లో…

ఆ ప్రాంతాలకు ఇంటెలిజెన్స్ అలర్ట్

Intelligence alert for those areas Trinethram News : ఏపీలో ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) కొన్ని ప్రాంతాలకు అలర్ట్ చేసింది. కాకినాడ సిటీ, పిఠాపురంలో అలర్లు…

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Trinethram News : నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి విజయనగరం, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు జిల్లాలు ఈ…

కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పై క్రిమినల్ కేసు నమోదు

Trinethram News : కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రమణయ్య పేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నానాజీ పై Cr.no 267/2024 U/s…

భారీగా 8 KGS బంగారం – 46 KGS వెండి స్వాధీనం

Trinethram News : కాకినాడ జిల్లా : పెద్దాపురం: పెద్దాపురంలో వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం స్వాధీనం పెద్దాపురం సీఐ రవికుమార్ కి రాబడిన సమాచారం మేరకు, పెద్దాపురం ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో డీఎస్పీ లతా కుమారి పర్యవేక్షణలో.. BVC…

చేబ్రోలులో పవన్ కల్యాణ్ నివాసానికి తుది మెరుగులు

Trinethram News : పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్ కల్యాణ్ ఈ మేరకు జిల్లాలోని చేబ్రోలు నివాసంలో పవన్ నివాసానికి తుదిమెరుగులు ఆదివారం నుంచి ప్రచారకార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్న…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం

వారాహి ప్రచార వాహనానికి అనుమతించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ విషయం తెలిపిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్. కొన్ని వార్త ఛానళ్లలో కాకినాడ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందనే వార్తలో వాస్తవం లేదు. వాహనం…

కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం

గోల్లప్రోలు: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు…

Other Story

You cannot copy content of this page