Road Accident : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తేదీ : 09/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, లక్కవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (47) జంగారెడ్డిగూడెం నుంచి అశ్వరావుపేటకు వెళ్లే మూడు రోడ్ల జంక్షన్ రోడ్డు ప్రమాదంలో మృతి…

పేరంపేట బాట గంగానమ్మ ఆలయాన్ని దర్శించుకున్న సొంగా

Trinethram News : ఏలూరు జిల్లా. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట లో వేంచేసి ఉన్న శ్రీ బాట గంగానమ్మ వారోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని చింతలపూడి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ సోమవారం దర్శించుకున్నారు అనంతరం అన్న…

మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి

Trinethram News : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఎన్ఆర్ థియేటర్ దగ్గర నివాసం ఉంటున్న మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి నిద్ర లేచి తలుపు తెరవగానే కత్తి తో దాడి మహిళ కేకలు వేయడంతో అక్కడ…

జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్సుకు మరోసారి ప్రమాదం..

Trinethram News : జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా….జీలుగుమిల్లి జగదంబ సెంటర్ లో రోడ్డు ప్రమాదం.ఆర్టీసి బస్సు, ఐషర్ వ్యాన్ ఢీ.వ్యాన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు.గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు.జంగారెడ్డిగూడెం…

బీసీ నేతలతో కలిసి హాజరై మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు

ఈరోజు జంగారెడ్డిగూడెం మండల మరియు పట్టణ పార్టీల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జయహోబిసి కార్యక్రమంలో ముఖ్య నాయకులు బీసీ నేతలతో కలిసి హాజరై మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్…

రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత

Trinethram News : ఏలూరు: జంగారెడ్డిగూడెంలో విషాదం.. రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు బాలురు మృతి.. మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తింపు

కోడి పందేలు పేకాట శిబిరాలు తొలగిస్తున్న పోలీసులు

Trinethram News : ఏలూరు జిల్లా.. జంగారెడ్డిగూడెం, మండలంలో కోడి పందేలు పేకాట శిబిరాలు తొలగిస్తున్న పోలీసులు అనుమతులు లేకుండా పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

Other Story

You cannot copy content of this page