నేడు జోనల్ కమిటీలతో పవన్ సమావేశం

నేడు జోనల్ కమిటీలతో పవన్ సమావేశం AP: మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో నేడు జోనల్ కమిటీలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార విధివిధానాలపై చర్చించనున్నారు. సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పార్టీ జోన్ల వారీగా…

నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్

నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేడు అయోధ్యకు వెళుతున్నారు. రామజన్మభూమి అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్టకు వీరిరువురూ హాజరు కానున్నారు.. ఇప్పటికే వీరిద్దరికీ ఆహ్వానం రావడంతో వీరిద్దరూ ఈరోజు బయలుదేరి అయోధ్యకు…

టిడిపికి టికెట్ దక్కుతుందా లేక జనసేన కు టికెట్ దక్కుతుందా?

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లో జనసేన మరియు టిడిపి పొత్తులో భాగంగా టిడిపికి టికెట్ దక్కుతుందా లేక జనసేన కు టికెట్ దక్కుతుందా…???? గిద్దలూరు నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తులకే టికెట్ చెందుతుందని ఆ సామాజిక వర్గం…

జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గా నిశ్శంకరావు శ్రీనివాసరావు

జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గా నిశ్శంకరావు శ్రీనివాసరావు శనివారం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిశ్శంకరావు శ్రీనివాసరావు గారిని సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గా నియమిస్తూ జనసేన పార్టీ ఉత్తర్వులు…

పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. వైకాపాకు రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పవన్‌తో బాలశౌరి భేటీ అయ్యారు. ఏపీలో…

తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రిక పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి వచ్చిన షర్మిల

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల – తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రిక పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి వచ్చిన షర్మిల….

పవన్‌కళ్యాణ్‌ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ

Trinethram News : పవన్‌కళ్యాణ్‌ గారితో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గారుభేటీ విశాఖ జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆ ప్రాంతానికి ప్రజలకు ఎంతో సేవ చేసిన రాజకీయంగా నిజాయితీగా గుర్తింపు కలిగిన వ్యక్తి జనసేనలో…

మందడంలో భోగి వేడుకలు

మందడంలో భోగి వేడుకలు.. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో వేడుకలు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్న చంద్రబాబు, పవన్ ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు భోగి మంటలు వెలిగించి వేడుకలు…

బోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

బోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు – తెలుగుజాతి పెద్దఎత్తున జరుపుకొనే ఏకైక పండుగ సంక్రాంతి – భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని…

Other Story

You cannot copy content of this page