ఈ నెల 25 నుంచి జనం లోకి జగన్
ఈ నెల 25 నుంచి జనం లోకి జగన్ 26 జిల్లాల్లో సభలకు సీఎం జగన్ సన్నాహాలు రోజుకు రెండు జిల్లాల్లో పర్యటన. సిద్ధమైన రూట్ మ్యాప్ కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడమే లక్ష్యం. ఉత్తరాంధ్ర నుంచి పర్యటన మొదలు.…
ఈ నెల 25 నుంచి జనం లోకి జగన్ 26 జిల్లాల్లో సభలకు సీఎం జగన్ సన్నాహాలు రోజుకు రెండు జిల్లాల్లో పర్యటన. సిద్ధమైన రూట్ మ్యాప్ కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడమే లక్ష్యం. ఉత్తరాంధ్ర నుంచి పర్యటన మొదలు.…
విజయవాడలో ముచ్చటగా మూడోసారి గెలిచి మీకు అంకితమిస్తా’: కేశినేని నాని Trinethram News : మొన్న టీడీపీని విమర్శించారు. నిన్న వైసీపీలో చేరారు. అలా పార్టీలో చేరారో లేదో.. ఇలా టికెట్ కేటాయించారు. దీంతో కేశినేని నాని జగన్ మోహన్ రెడ్డికి…
ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి…
జగన్ నాకు బాగా నచ్చారు… వైసీపీలో చేరుతున్నా:కేశినేని నాని ఇవాళ సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సుదీర్ఘ చర్చ అనంతరం ప్రెస్ మీట్ తనకు ఎదురైన అవమానాలను వెల్లడించిన కేశినేని చంద్రబాబు…
విజయవాడ లోక్సభ ఎన్నికల్లో ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా… అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అన్నదమ్ములు బరిలోకి దిగే అవకాశముందా.. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అన్నదమ్ముల మధ్య పోటీ ఉండేట్టు కనబడుతోంది.. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు వైసీపీ…
మంత్రి రోజాకు వైసిపి పార్టీ షోకాజ్ నోటీసు పెద్దిరెడ్డి తో రోజా అంతర్గత కలహాల నేపథ్యంలో షోకాజ్ నోటీసు పంపిన జగన్… 24 గంటల్లో వివరణ ఇవ్వకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది అని ఆ నోటీసు…
YSRCP: శింగనమల ఎమ్మెల్యేపై సీఎం జగన్ ఆగ్రహం.. తాడేపల్లికి పిలుపు అమరావతి: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై వైకాపా (YSRCP) అధినేత, సీఎం జగన్ (YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ లైవ్లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో…
You cannot copy content of this page