Betting App Case : విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు

Trinethram News : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణు ప్రియను పోలీసులు దాదాపు పది గంటలకుపైగా విచారించారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కూడా విచారణ చేశారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న రీతూ చౌదరి కూడా విచారణకు…

Anchor Vishnupriya : బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ

నిమిషానికి 90 వేలు Trinethram News : బెట్టింగ్ యాప్స్‌ కేసులో పోలీసుల విచారణకు యాంకర్ విష్ణు ప్రియ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ కోసం ఎంత వసూలు చేస్తున్నారో వివరించారు. ఈ క్రమంలో జరిగిన లావాదేవీల వివరాలను కూడా పోలీసుల…

Posani on CID Investigation : సీఐడీ విచారణపై పోసానిని ప్రశ్నించిన గుంటూరు కోర్టు జడ్జి

Trinethram News : విచారణ సక్రమంగా జరిగిందా? థర్డ్ డిగ్రీ వాడారా? అని ప్రశ్నించిన జడ్జి. థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు.. లాయర్ల సమక్షంలో విచారణ జరిగిందని పోసాని సమాధానం. గుంటూరు కోర్టులో ముగిసిన పోసాని విచారణ, గుంటూరు సబ్ జైలుకు తరలింపు.…

Vijayasai Reddy : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

Trinethram News : విజయవాడ, ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని పేర్కొన్న సీఐడీ.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. కాకినాడ సీ పోర్ట్‌ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని ప్రశ్నించనున్న సీఐడీ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ పోలీసుల నోటీసులు..

Trinethram News : Andhra Pradesh : బుధవారం ఉ.11 గంటలకు విచారణకు రావాలని ఆదేశం. విజయవాడ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశం. కేవీ రావు ఫిర్యాదు మేరకు కాకినాడ పోర్టు వాటాల బదిలీపై సాయిరెడ్డితోపాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ…

Unidentified Body : మాంబటు సెజ్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం

Trinethram News : తిరుపతి జిల్లా.. Tada: తడ మండలం మాంబటు సెజ్ రోడ్డు పక్కన ఉన్న చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. జాతీయ రహదారి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో, మహిళ మూడు…

Gas Leak : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి

కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి.. Trinethram News : ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నాలుగో కూలీ ఉదయం 6 గంటలకు మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం…

Allu Arjun : విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన అల్లుఅర్జున్

విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన అల్లుఅర్జున్ Trinethram News : Hyderabad : అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్…

Manchu Mohan Babu : మోహన్‌బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సీపీ

మోహన్‌బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సీపీ Trinethram News : Hyderabad : మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుంది.. మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశాము.. ఈనెల 24 వరకు టైం అడిగారు. హైకోర్టు ఈ నెల 24 వరకు…

RBI : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…

Other Story

You cannot copy content of this page