అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

International Literacy Day అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేసిన పల్లికొండ రాజేష్ చదువుకునే నిరుపేద విద్యార్థుల సౌకర్యార్థం భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ నసీమా సేవలు అమూల్యమైనవి- ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ రామగుండం…

Deputy CM Pawan : బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్

Deputy CM Pawan reached Gannavaram from Bangalore Trinethram News : బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అనంతరం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన…

లోక్‌సభ ఎన్నిక బరిలో బాక్సర్‌ విజయేందర్‌ సింగ్‌

Trinethram News : ఉత్తరప్రదేశ్ :మార్చి 30మథుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్‌ బరిలోకి దిగనున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించింది. అధికార బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన హేమామాలినితో విజయేందర్‌ సింగ్‌ పోటీప…

దేశంలో దాదాపు రెండు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి

Trinethram News : దేశంలో దాదాపు రెండు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలు తగ్గే అవకాశాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పందించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు, భౌగోళిక…

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్‌రెడ్డి

ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటు చేస్తాం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన వర్సిటీ ఉంటుందివర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తాం మేడారం జాతరను జాతీయ పండగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారు జాతీయ పండగ…

విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు నేడు సీఎం సమక్షంలో ఒప్పందం

Trinethram News : అమరావతి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ…

Other Story

You cannot copy content of this page