Somesh Kumar in Scam : వెయ్యి కోట్ల కుంభకోణంలో సోమేశ్‌ కుమార్

Somesh Kumar in the thousand crore scam Trinethram News : తెలంగాణ : రాష్ట్ర వ్యాపార పన్నుపరిశ్రమలో సుమారు రూ.100 బిలియన్ల మోసం జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ వెల్లడించింది. దీనికి సంబంధించి ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్‌ నమోదు…

Gas Compressor Explosio : గ్లాస్ పరిశ్రమలో గ్యాస్ కంప్రెషర్ పేలుడు

Gas compressor explosion in glass industry ఆరుగురు దుర్మరణం.. Trinethram News : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్‌ అనే పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని కంప్రెషర్ గ్యాస్ బ్లాస్ట్ జరిగి ఆరుగురు మృతి చెందగా, 15 మందికి…

ఏసీబీ వలలో కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్

Kakinada District General Manager under ACB Trinethram News : కాకినాడ జిల్లా : ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ. మురళి రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ…

నారా లోకేష్ ట్వీట్

Trinethram News : నేను ఐటి పరిశ్రమలు తెచ్చా… ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా నేను మంగళగిరికి ఒక ఐటి పరిశ్రమను రప్పించి 150మందికి ఉపాధి కల్పించాను సొంత నిధులతో ప్రభుత్వానికి సమాంతరంగా 29 సంక్షేమ పథకాలు అమలు చేశాను పదేళ్లు మంగళగిరి…

తమిళ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

Trinethram News : తమిళనాడు:మార్చి 30టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసు కుంటున్నాయి. ఇప్ప టికే చాలామంది ప్రముఖ నటీనటులు మృతి చెందారు. అయితే తాజాగా ఈరోజు ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్ను మూశారు. గుండెపోటుతో చికిత్స…

బిస్కెట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : Mar 28, 2024, బిస్కెట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదంహైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిషనరీ,…

CBI:25వేల కేజీల డ్రగ్స్.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు

Trinethram News : మూలపేట: కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు చేపట్టింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు…

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

Trinethram News : హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ…

బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి…. పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన…

అమెరికాను భయపెడుతోన్న బర్డ్‌ ఫ్లూ.. కోళ్ల పరిశ్రమకు లాక్‌డౌన్

Trinethram News : అమెరికాను బర్డ్‌ ఫ్లూ భయపెడుతోంది. ఏవియెన్‌ ఇన్‌ఫ్లూయెంజా అని పిలిచే ఈ వ్యాధి కాలిఫోర్నియాలోని పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియాలో కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో…

You cannot copy content of this page