CM రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్. 28.03.2025 శుక్రవారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం హైదరాబాద్, తెలంగాణ సెక్రటేరియట్. ముఖ్యమంత్రి కార్యాలయంలో, CM రేవంత్ రెడ్డి ని రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణం సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో మర్యాదపూర్వకంగా…

Office Leasing : హైదరాబాద్‌లో రోజురోజుకి పడిపోతున్న ఆఫీస్ లీజింగ్

జనవరి-మార్చి మధ్య 41 శాతం పడిపోయిన ఆఫీస్ లీజింగ్ దేశవ్యాప్తంగా టాప్-7 నగరాల్లో ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో ఆఫీస్ వసతుల లీజింగ్ మెరుగైన వృద్ధిని చూడగా.. హైదరాబాద్, కోల్‌కతా పట్టణాల్లో క్షీణించిన ఆఫీస్ లీజింగ్ జనవరి-మార్చి త్రైమాసికంలో…

Mother Kills Baby : 14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి

Trinethram News : హైదరాబాద్ – మైలార్​దేవ్ పల్లి ఆలీ నగర్లో హృదయ విదారక ఘటన పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసిన తల్లి స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడిన తల్లి తల్లే…

AITUC : ఆరోగ్యశాఖ మంత్రితో భేటీ కానున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్లో బంజారా హిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ భేటి కానున్నట్టు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్(ఏఐటియుసి అనుబంధం)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా…

Akkineni Centenary : నేటి నుంచి అక్కినేని శత జయంతి ఉత్సవాలు

Trinethram News : హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో 30వ తేదీ వరకు ఉత్సవాలు ఆంధ్రనాటక కళాపరిషత్‌ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా.. పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిఉత్సవాలు.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

SRH vs LSG : నేడు హైదరాబాద్ వేదికగా SRH vs LSG ఐపీఎల్ మ్యాచ్

Trinethram News : రాజీవ్ గాంధీ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ పోటాపోటీగా తలపడనున్న హైదరాబాద్, లక్నో జట్లు టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు నాలుగు మ్యాచుల్లో తలపడగా.. లక్నో 3, హైదరాబాద్ 1 గెలిచాయి https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

MLA Sanctioned LoC : 1,75,000 /- రూపాయల ఎల్ఓసీ మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం. అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన ధారావత్ మహేష్ కుమార్తె సాహితీ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ సర్జరీ నిమిత్తం అవసరమయ్యే ఖర్చు భరించలేక…

Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం

Trinethram News : హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ విచారించనున్న సీఐడీ హైదరాబాద్‌లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు.. సైబరాబాద్‌లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు అగ్ర హీరోల నుంచి…

Lathi Charge Against ASHA : ఆశా వర్కర్లపై లాఠీ చార్జి చేయడం సరికాదు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ఈనెల 24న చలో కమిషనరేట్ కార్యక్రమానికి ఆశ వర్కర్లు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అర్ధరాత్రి నుంచి అరెస్టు చేయడం జరిగింది. అరెస్టులను తప్పించుకొని హైదరాబాద్ వెళుతున్న ఆశా వర్కర్లను మహిళలను అని చూడకుండా లాటి…

Ponguleti Srinivas Reddy : ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్

Trinethram News : హైదరాబాద్ : మార్చి 25, గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ…

Other Story

You cannot copy content of this page