17 మంది దివ్యాంగ లబ్ధిదారులకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇండ్ల కేటాయింపు

Allotment of houses on the ground floor for 17 disabled beneficiaries లాటరీ పద్ధతిన 466 మంది పెద్దపల్లి డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు *అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇండ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం…

గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దు

Do not increase the registration value of the houses in the village Trinethram News : తేది : 28/6/20214 గౌరవనీయులైన కె.పి.వివేకానంద్ కి,ఎమ్మేల్యే, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంతెలంగాణ.. ఆర్యా, తమరితో మనవి చేయడమేమనగా :గ్రామకంఠములో ఉన్న ఇండ్ల…

అక్రమంగా ఇండ్లు కూల్చిన ఘటనపై కలెక్టర్ కు ఫిర్యాదు

Complaint to the collector about the illegal demolition of houses పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగిరి మండలంలోని నాగేపల్లి ప్రధాన చౌరస్తా వద్ద ముందస్తు సమాచారం లేకుండా పోలీసు బాలగాలతో అక్రమంగా ఇండ్లను కూల్చిన ఘటనపై…

పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు ఇళ్లలో తనిఖీలు

Inspections at the houses of Vaikapa leaders in Palnadu district Trinethram News : మాచవరం: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్‌ బాంబులను పోలీసులు…

అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి

Trinethram News : Apr 12, 2024, అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడిభూపాలపల్లి, కాటారం, మహాదేవ్ పూర్ లో పలు అక్రమ వడ్డీ, వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటారం డిఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు దాడులు నిర్వహించారు.…

కోలీవుడ్‌పై ఈడీ దాడులు.. సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు

Trinethram News : తమిళచిత్ర పరిశ్రమ కోలీవుడ్‌పై ఈడీ ఫోకస్ పెట్టింది. గత నెలలో ఢిల్లీలో 2వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిన అధికారులు ఈ కేసులో కోలీవుడ్ నిర్మాత జాఫర్ సాధిక్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ద్వారా…

తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట..ఇండ్లలోకి చేరిన నీరు

Trinethram News : నిజామాబాద్ జిల్లా :-నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో నిజాంసాగర్‌ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపో యింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది.…

ప్రజాగళం సభలో చంద్రబాబు కామెంట్స్

నేను అధికారంలోకి వస్తే జగనన్న కాలనీలు తీసేస్తానని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు నేను జగనన్న కాలనీలను కొనసాగిస్తాను అవసరమైతే రెండేసి సెంట్లు చొప్పున ఇళ్లస్థలాలిచ్చి ఇళ్లు కూడా కట్టించి ఇస్తాను జగనన్న కాలనీల పేరుతో జగన్ ఆరువేల కోట్లు దోచుకున్నాడు…

రంగారెడ్డి జిల్లాలో స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : హైదరాబాద్:మార్చి 29ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమా దం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ పరిధిలోని రహదారిలో ఈరోజు…

ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క కామెంట్స్

Trinethram News : గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు కోసం ఇబ్బంది పడేవారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు. టీఎస్ఆర్టీసీ అభివృద్ధి కి ప్రభుత్వ సహాయం అందుతూనే…

You cannot copy content of this page