సీఎం రేవంత్‌ సొంత గ్రామానికి దసరా కానుకలు

Trinethram News : Oct 10, 2024, దసరా పండగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి వస్తుండడంతో కొండారెడ్డిపల్లితో పాటు వంగూరు మండలంలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు. వంగూరు మండల కేంద్రం నుంచి…

గుండెపోటుతో బస్సులోనే మహిళ మృతి

Woman dies of heart attack in bus అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు సైతం అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి విషాద ఘటన ఏపీలో తాజాగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన…

NIMS : నిమ్స్ లో దారుణం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్

Atrocity in NIMS : Death certificate while still alive Trinethram News : ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ సొంత ఊరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండెకు సంబంధిత…

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు Trinethram News : భీమవరం: ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు.. మరోవైపు రఘురామ రాక…

Other Story

You cannot copy content of this page