Hundred Bed Hospital : కూకట్పల్లి నియోజకవర్గం లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 7 : కూకట్పల్లి నియోజకవర్గం లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించుకోవడం జరిగింది.దామోదర్ రాజనర్సింహ మంత్రి కచ్చితంగా ఆస్పత్రి ఏర్పాటు గురించి…

AITUC : ఏఎన్ఎం పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రికి ఏఐటీయూసీ వినతి

ఏఎన్ఎం పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రికి ఏఐటీయూసీ వినతి త్రినేత్రం న్యూస్ హనుమకొండ ప్రతినిధి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో వెల్లడించిన పోస్టులకు అదనంగా పోస్టులను పెంచడం…

దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు

Coronavirus | దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు Trinethram News : ఢిల్లీ దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8…

Other Story

You cannot copy content of this page