హోలీ వేడుకల్లో పాల్గొన్న అరూరి

Trinethram News : హోలీ పండుగను పురస్కరించుకొని హనుమకొండ లోని ప్రశాంత్ నగర్ లోనీ వారి నివాసంలో మరియు వివిధ ప్రాంతాల్లో హోలీ వేడుకల్లో బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధి అరూరి రమేష్ గారు పాల్గొని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ…

వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు

బాలసముద్రం : వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.…

హంటర్ రోడ్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా 40కిలోల ఎండు గంజాయి పట్టివేత

హనుమకొండ జిల్లా : హంటర్ రోడ్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా 40కిలోల ఎండు గంజాయి పట్టివేత. అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చెక్ చేయగా వారి వద్ద 40కిలోల ఎండు గంజాయి పట్టివేత. సుమారు లక్ష రూపాయల విలువ…

మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి విచ్చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హనుమకొండ జిల్లా సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి… కిషన్ రెడ్డి మీడియా సమావేశం…. ములుగు లో గిరిజన యునివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకం …. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది ………

మేడారం హుండీలను నేడు హనుమకొండకు తరలిస్తున్నారు

మేడారం సమక్మ-సారలమ్మ మహా జాతర దిగ్విజయంగా ముగిసింది దీంతో అధికారులు నేడు మేడారం నుంచి హుండీలను హనుమకొండకు తరలించనున్నారు హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ నెల 29 నుంచి హుండీలను లెక్కించనున్నారు మేడారం జాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు…

వదంతులు నమ్మొద్దు-హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్

Trinethram News : చిన్నపిల్లలను అపహరించే ముఠా నగరంలో ప్రవేశించిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని హనుమకొండ ఏసీపీ వెల్లడించారు. ఈ మేరకు ఏసీపీ కమిషనర్ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. పిల్లలను ఆపహరించేందుకు ఎలాంటి…

Other Story

You cannot copy content of this page