మండుటెండని సైతం లెక్క చేయకుండా బ్రహ్మన్న ప్రచారం లో పాల్గొన్న ప్రజలు

Trinethram News : బ్రహ్మరధం పడుతున్న బొల్లాపల్లి బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు, పమిడిపాడు, గరికపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ,…

సీఎం జగన్ బస్సు యాత్రకు వెల్లువలా జనం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. బస్సు యాత్రకు వెల్లువలా జనం..పోటెత్తారు.

గుంటూరు జిల్లాలో జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర.. పూర్తి షెడ్యూల్

Trinethram News : ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల జగన్ యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇక…

విఠంరాజుపల్లి గ్రామం నుంచి 20 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ కి చెందిన 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా…

ఘనంగా జ్యోతి రావు పూలె జయంతి

వినుకొండ పట్టణం లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు నేడు మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు…

పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు

ముస్లిం సోదరుల పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్ లో గల ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి పార్ధనా కార్యక్రమంలో పాల్గొని, సోదరీమణులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు వినుకొండ శాసనసభ్యులు…

టీటీడీ విజిలెన్స్ అదుపులో ఫేక్ IAS

Trinethram News : తిరుమల : తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు.. అతడి వైఖరిపై అనుమానంతో…

ఏపీ రాజధానిపై ఆర్‌బీఐ స్పందన !

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వలనే ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ సమిత్‌ తెలిపారు. అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు 2023లో…

రాయగడ..గుంటూరు రైలు లో 20 కేజీ ల గంజాయి పట్టివేత

Trinethram News : గుంటూరు అనునిత్యం ఇతర రాష్ట్రాల నుండి రైళ్లు రాక, పోకలు కు సౌత్ సెంట్రల్ రైల్వే నిలయాలలోలో ఏపీ లో ప్రసిద్ది గాంచిన గుంటూరు రైల్వే స్టేషన్లో ఈరోజు(సోమవారం) ఉదయం 4: 30 గంటలకు రాయగడ నుంచి…

గుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్ బాధ్యతలు

Trinethram News : గుంటూరు:ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు…

Other Story

You cannot copy content of this page