Railway Department : నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం

తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఆర్ వో బి నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూపాయలు 129.18 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మంగళగిరిలో నాలుగు వరుసల…

Sangam Dairy Board : రూపాయలు 2వేల కోట్లు టర్నోవర్

తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వడ్లమూడి లో సంగం డైరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ మీటింగులో ఎమ్మెల్యే ధూళిపాక. నరేంద్ర పాల్గొన్నారు. పలు అంశాలపైచర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Posani on CID Investigation : సీఐడీ విచారణపై పోసానిని ప్రశ్నించిన గుంటూరు కోర్టు జడ్జి

Trinethram News : విచారణ సక్రమంగా జరిగిందా? థర్డ్ డిగ్రీ వాడారా? అని ప్రశ్నించిన జడ్జి. థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు.. లాయర్ల సమక్షంలో విచారణ జరిగిందని పోసాని సమాధానం. గుంటూరు కోర్టులో ముగిసిన పోసాని విచారణ, గుంటూరు సబ్ జైలుకు తరలింపు.…

Class 10 Exam : గుంటూరులో 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

Trinethram News : గుంటూరు : గుంటూరులోని హిందూ కాలేజీ హై స్కూల్ లో 10వ తరగతి పరీక్షలను ఏర్పాటు చేసిన అధికారులు. పరీక్ష కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని ఆందోళన. పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్స్ నెంబర్స్,…

World Kidney Day : వరల్డ్ కిడ్నీ డే

Trinethram News : గుంటూరు జిల్లా మంగళగిరి. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్ ఆద్వర్యంలో వాగ్దాన్ ర్యాలీ మంగళగిరిలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎయిమ్స్ హాస్పటల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ…

Army Recruiting : ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు

గుంటూరు: ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. నమోదుకు చివరి తేదీ 10…

Posani Krishnamurali : పోసాని విడుదలకు బ్రేక్

Trinethram News : Andhra Pradesh : వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్…

Free Electric Bus : ప్రారంభమైన ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు

తేదీ : 10/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు ప్రారంభం అవడం జరిగింది. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు.…

RGV : రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు

Trinethram News : సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వర్మ. ‘ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు. విచారణకు హాజరు…

Alapati Raja : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా ఘన విజయం

ఒట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82వేల 320 ఓట్ల మెజార్టీ Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌…

Other Story

You cannot copy content of this page