తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నామని గవర్నర్ తెలిపారు.…

సుపరిపాలన అంటే రామరాజ్యమే రాష్ట్రపతి ముర్ము

సుపరిపాలన అంటే రామరాజ్యమే రాష్ట్రపతి ముర్ము న్యూఢిల్లీ: సాహసం, కరుణ, కర్తవ్యనిష్ఠకు శ్రీరాముడు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. 11 రోజులుగా అనుష్ఠాన దీక్ష పాటిస్తున్న…

తెలంగాణ త్వరలో సర్పంచుల పదవి కాలం ముగింపు

తెలంగాణ త్వరలో సర్పంచుల పదవి కాలం ముగింపు. 16 రోజుల్లో సర్పంచ్ పదవి ముగింపు. సర్పంచుల పదవీకాలం మరో 16 రోజుల్లో ముగియనుండగా ప్రత్యేక అధికారులు గ్రామ పాలనను పర్యవేక్షించనున్నారు. మండల పరిషత్ సూపరిండెంట్, జూనియర్ ఇంజినీర్లు, వ్యవసాయ అధికారులు, విస్తరణ…

Other Story

You cannot copy content of this page