godavarikhani

TELANGANA

Petition : టిబిజికెఎస్ ఆధ్వర్యంలో ఎసీఎం కిరణ్ రాజు వినతిపత్రం

సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ను వెంటనే నియమించాలి Trinethram News : ఈ రోజున తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంటీబీజీక్స్ ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి […]

TELANGANA

CPM : ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలి

ఇంటి నెంబర్లు,పట్టాలు ఇవ్వాలి. Y. యాకయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం అసెంబ్లీ నియోజక ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ సిపిఎం

TELANGANA

JAC : జీ.ఓ. ప్రకారం వేతనాలు ఇవ్వాలి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జే.ఏ.సి. నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖని సీఐటీయూ కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఐటీయూ, టి.యూ.సీ.ఐ,

TELANGANA

KCR’s birthday : తెలంగాణ బొగ్గుగని కేంద్ర కార్యాలయంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71 వ జన్మదిన వేడుకలు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ బొగ్గుగని కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు

TELANGANA

MLA Raj Thakur : క్రీస్తు శేషులు గంగారపు మల్లయ్య ( మిలటరీ మల్లయ్య)

దశ దిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఈ రోజు

TELANGANA

CITU : OB కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియా వేతనాలు అమలు చేయాలి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వేతనాలు పెంచాలని రెండురోజులుగా జరుగుతున్న పి.సి.పటేల్ కంపెనీ ఓ.సి.పి.5 కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలుపడం జరిగింది. ఈరోజు ఓ.సి.పి.5

TELANGANA

MLA Raj Thakur : నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ఎన్ టి టి సి లక్ష్మి నరసింహ గార్డెన్ లో శుభ కార్యక్రమంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పెద్దపల్లి

TELANGANA

జీడీకే 2 ఇంక్లైన్ ఓవర్మన్ బండోజు సాయికుమార్ ని : పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఉదయ,నగర్ లో 2 ఇంక్లైన్ ఓర్మెన్ బండోస్ సాయికుమార్ సింగరేణి సంస్థ తరపున కబడ్డీ ఆడుతుండగా లిగమెంట్ ఇంజరీ కాగా

TELANGANA

పనిముట్లు ఇవ్వరు,రక్షణ కల్పించరు కానీ పని చేయాలని ఒత్తిడి చేస్తారు. ఇదెక్కడి న్యాయం?

మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ తేదీ:15-02-2025 గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి . ఈరోజు మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో

TELANGANA

AITUC : 77వ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఏఐటియుసి నాయకులు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో మొట్టమొదటి ఎన్ కౌంటర్ లో అమరుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి వ్యవస్థాపకుల్లో ఒకరైన అమరజీవి కామ్రేడ్

You cannot copy content of this page

Scroll to Top