Program Cancelled : కార్యక్రమం రద్దు

తేదీ : 13/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లాలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో జరగవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు పరచడమైనది. డాక్టర్ అంబేద్కర్…

Workers Dharna : గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు నిలుపుదల చేయాలి

-బొమ్మూరు కలెక్టరేట్‌ వద్ద కార్మికుల ధర్నారాజమహేంద్రవరం : గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు, ప్రగశీల కార్మిక సమాఖ్య (పికేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు…

Boat Overturned : పడవ బోల్తా ఘటనలో ఇద్దరి మృతి

Trinethram News : రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్. వద్ద అదుపుతప్పి పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో రాజు, అన్నవరం అనే ఇద్దరి వ్యక్తుల మృతదేహాలను నదిలో సహాయ సిబ్బంది గుర్తించారు. ఇంకో వ్యక్తి ఆచూకీ…

AP News : గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు…

TDP : మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నదిలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి టీడీపీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం గోదావరిఖనిలో నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ కార్మికులకు కర్షకులకు ప్రజలకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆ పరమశివుడు ప్రజలందరికి దీవెనలు ఇచ్చి చల్లగా…

Chemical and Dirty Water : గోదావరి లో భక్తుల పుణ్య స్నానాల కు కెమికల్, మురికి నీళ్ళే గతా?

శివరాత్రి పండుగ ఏర్పాట్లు పట్టించుకోని ప్రభుత్వం, నగర పాలక సంస్థ అధికారులు కనీసం సింగరేణి సంస్థ అయిన పట్టించుకోవాలి నది ఒడ్డున ఉన్న శివుని భారీ విగ్రహానికి రంగులు వేయాలని డిమాండ్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి శివరాత్రి పండుగ సందర్భంగా…

Natural Resources : ఆంధ్ర రాష్ట్ర సహజ వనరులు ఆంధ్రుల హక్కు

Trinethram News : విశాలాంధ్ర,కాకినాడ, ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణ గోదావరి బేసిన్లో సహజ వాయువు, చమురు, ఖనిజ సంపద కార్పొరేట్ సంస్థలు దోసుకుపోతున్నాయని కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు వై.వి.యన్ మహా దేవ్ ఆరోపించారు. కాకినాడ గాంధీ భవన్ నందు ఆదివారం…

MLC Election : 9వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

పేరాబత్తులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపించండి .. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పిలుపు Trinethram News : రాజమహేంద్రవరం : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్‌ కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి…

ఏపీ నుంచి తెలంగాణకు మొదలైన వాహనాల రద్దీ

ఏపీ నుంచి తెలంగాణకు మొదలైన వాహనాల రద్దీ.. Trinethram News : తెలంగాణ : నందిగామ కీసర, జగ్గయ్య పేట చిళ్లకల్లు టోల్ గేట్ల దగ్గర వాహనాల తాకిడి.. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణాలతో పెరిగిన…

తెలంగాణ‌కు నీటి కేటాయింపుల విష‌యంలో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలి

తెలంగాణ‌కు నీటి కేటాయింపుల విష‌యంలో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలి… ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ-1956 సెక్ష‌న్ 3ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి… గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల‌పై అభ్యంత‌రాల‌తో జ‌ల్‌శ‌క్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రికి లేఖ‌లు పోల‌వ‌రం ముంపుపై నిర్దేశిత స‌మ‌యంలో ఐఐటీతో అధ్య‌య‌నం నీటి పారుద‌ల శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి…

Other Story

You cannot copy content of this page