Ammunition : గోవాకు వెళ్లి హైదరాబాద్‌కు మందుసీసాలు

Ammunition went to Goa and went to Hyderabad Trinethram News : హైదరాబాద్‌ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల రూ. 12లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. వివరాల్లోకివెళితే.. ఇటీవల 12 మంది గోవాకు వెళ్లారు. అక్కడ…

Air Services : కడప విమాన సర్వీసులు

Kadapa Air Services Trinethram News : కడప వయా హైదరాబాద్‌ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, రాజమండ్రి, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర్‌, వారణాసి, జైపూర్‌, సూరత్‌, రాంచీ, ఢిల్లీ విమానం వచ్చి.. వెళ్లే సమయం చెన్నై-కడప…

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

Trinethram News : హైదరాబాద్‌: నగరంలో డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించింది. సనత్ నగర్‌లో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు (Police) సీజ్ (Siege) చేశారు.. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ (OCB)…

మెడిటేషన్ కోసం గోవా వచ్చిన అమ్మాయి అదృశ్యం?

Trinethram News : మెడిటేషన్ కోసం ఇండియా వచ్చిన నేపాల్ మేయర్ కూతురు గోవాలో కనిపించకుండా పోయింది. కూతురు స్నేహితురాలి ద్వారా విషయం తెలుసుకున్న ధంగధి సిటీ మేయర్ గోపాల్ హమాల్. సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు…

జూనియర్ NTR కొత్త లుక్

Trinethram News : March 19, 2024 జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ‘దేవర’ సినిమా షూటింగ్ కోసం ఆయన తన ఫిట్నెస్ ట్రైనర్తో కలిసి గోవాకు బయలుదేరారు. విమానంలో టీషర్ట్, జీన్స్లో తారక్ సూపర్ స్టైలిష్గా కనిపించారు.…

సినీనటి సౌమ్య శెట్టి అరెస్ట్

Trinethram News : వైజాగ్ : కిలోకి పైగా బంగారం చోరీ చేసి గోవాకి ఎస్కేప్ పుల్‌టైం ఇన్‌స్టాలో రీల్స్ – పార్ట్‌టైం దొంగ. సినీనటి సౌమ్యశెట్టిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకిపైగా…

చోరీ కేసులో తెలుగు నటి సౌమ్య శెట్టిని అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ : కేజీ బంగారం చోరీ కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రసాద్…

సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు

Trinethram News : సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సినీ నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్స్‌లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.…

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది. దీంట్లో ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ కూడా పాల్గొన్నారు. రకుల్ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఫిబ్రవరి 21న…

డాబా హోటల్ లో సెబ్ అధికారులు తనిఖీలు,

Trinethram News : 1,15,000/- విలువైన గోవా మద్యం సీసాలు స్వాధీనం గోకనకొండ కు చెందిన ఒక వ్యక్తి అరెస్టు, ద్విచక్ర వాహనం స్వాధీనం. వినుకొండ:- మండలం చీకటిగలపాలెం వద్ద ప్రియాంక డాబా హోటల్ లో ఒక వ్యక్తి ని అదుపులోకి…

Other Story

You cannot copy content of this page