Thomas : సాగునీటి సమస్యపై సీఎంతో చర్చించా

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరులోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం 11 గంటలకి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిడి నెల్లూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ పాల్గొని మాట్లాడుతూ సాగునీటి సమస్యపై అసెంబ్లీలో చర్చించి సీఎం చంద్రబాబు…

CM Chandrababu Naidu : జీడి నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా – సీఎం చంద్రబాబు నాయుడు

పెనుమూరులో త్రినేత్రం న్యూస్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం ఎస్సీ కాలనీలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పేన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం పలువురు వారి వారి విన్నపాలను అర్జీల రూపంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొ ని…

CM Chandrababu : జీడి నెల్లూరులో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఆయన రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం…

Farmer Attempts Suicide : పెనుమూరులో విద్యుత్ టవర్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

జీడి నెల్లూరు పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర నెల్లూరు నియోజకవర్గo పెనుమూరు మండలం తానా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం తన భూ సమస్య పరిష్కరించాలని విద్యుత్ ఎవరు ఎక్కాడు. తన భూమిని సదరు గ్రామానికి చెందిన మరొక వ్యక్తి…

మాజీ సీఎం జగన్ రెడ్డి పై జీడి నెల్లూరు ఎమ్మెల్యే మండిపాటు

మాజీ సీఎం జగన్ రెడ్డి పై జీడి నెల్లూరు ఎమ్మెల్యే మండిపాటుచిత్తూరు జిల్లా పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ మంగళవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బృందం…

పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి

పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి త్రినేత్రం న్యూస్. పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం తెలుగుదేశం మండల అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు తెలుగు ప్రజల జీవనాడి అయిన…

రాజగోపాల్ నాయుడు కి ఘన స్వాగతం

రాజగోపాల్ నాయుడు కి ఘన స్వాగతంTrinethram News : చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం పునేపల్లి వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన సందర్భంగా సొంత గ్రామానికి విచ్చేసినారు. ఆ సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రముఖులు, చిత్తూరు…

Other Story

You cannot copy content of this page