ACB : ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు

ACB officials inspect SC welfare girls’ hostel Trinethram News : నిజామాబాద్ జిల్లా: ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు సోదాలు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతున్నాయా లేదా అనే…

Food Safety : జగిత్యాల లో ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు

Food Safety Officer Anusha checks in Jagitya జగిత్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జగిత్యాల లో పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ముందు గల స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు., డీ…

Collector J. Aruna : మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో ఆహార పదార్థాల సరఫరా టెండర్లు ఖరారు అదనపు కలెక్టర్ జే.అరుణ

Additional Collector J. Aruna has finalized the tenders for the supply of food items in minority teachers’ educational institutions పెద్దపల్లి, జూన్ -27: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో ఆహార పదార్థాల…

Food Safety Officials : ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్!

Special drive of food safety officials త్రినేత్రం న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జ్యోతిర్మయి జోనల్…

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Inspections by Food Safety Officers కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ లోని శ్వేత హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులురాష్ట్రం లోని పుడ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు…

రేవ్ పార్టీ అంటే ఏంటి?

What is a rave party? రేవ్ అన్న పదం జమైకా భాష నుంచి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్‌తో ఈ పార్టీలలో యువతీ యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తుంటారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ కూడా…

జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటి ఫుడ్డూ ప్రమాదకరమే

Homemade food can also be dangerous if precautions are not taken Trinethram News : ఇంట్లో వండుకునే ఆహారమైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమని ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల్లో తెలిపింది. కొవ్వు, చక్కెర, ఉప్పు, నూనె…

గాజాలో ఘోరం.. 20 మంది మృతి, 155 మందికి తీవ్ర గాయాలు, వీడియో వైరల్

గాజాలో ఆహార సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో షెల్లింగ్ కారణంగా కనీసం 20 మంది మరణించారని, 155 మంది గాయపడ్డారని పాలస్తీనా ఎన్ క్లేవ్ లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. క్షతగాత్రులను ఇంకా ఆసుపత్రికి తరలిస్తున్నందున మృతుల సంఖ్య పెరిగే…

ఇది ఒక చాంపియన్ ఆవేదన!

Trinethram News : మోడీజీ -దయచేసి ఒకసారి మణిపూర్ కి రండి సంవత్సరం నుండి మణిపూర్ మంటల్లో కాలిపోతుంది.జనాలు చచ్చిపోతున్నారు,పిల్లలకు స్కూళ్లు లేవు చదువులు లేవు,నీళ్లు తిండి దొరక్క అల్లాడిపోతున్నారుమీరు ఒకసారి మణిపూర్ ని సందర్శిస్తే విద్వేషపు మంటలారిపోయి శాంతి వెల్లివిరుస్తుంది.

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత

గండి మైసమ్మ లోని MREC క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళన అన్నంలో స్వీట్ లో పురుగులు రావడంతో ఆందోళనకు దిగిన విద్యార్థుల ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా….

Other Story

You cannot copy content of this page