ఫైబర్‌నెట్ కేసులో స్పీడ్ పెంచిన CID

ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. A-1గా చంద్రబాబును, A-2గా వేమూరి హరికృష్ణ పేర్లను సీఐడీ నమోదు చేసింది. ఇక A-3గా కోగంటి సాంబశివరావును చేర్చింది.

ఫైబర్‌ నెట్‌ కేసు.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీ: ఫైబర్‌ నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ…

You cannot copy content of this page