Farmers Protest : నెట్ టవర్ వెక్కి రైతు ఆందోళన

తేదీ : 17/04/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనకాపల్లిలో రైతు ఆందోళన చేపట్టడం జరిగింది. అచ్చుతాపురం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపిస్తూ నిరసనకు…

MLA Satyananda Rao : రైతుల వద్దకే ప్రజా ప్రభుత్వం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు… త్రినేత్రం న్యూస్ : రైతుల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.ఆత్రేయపురం లొల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

Unseasonal Rains : వెన్ను విరుస్తున్న అకాల వర్షాలు

తేదీ : 09/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అకాల వర్షాల కారణంగా ఈదురు గాలులు, రైతుల వెన్ను విర వడం జరుగుతుంది. రాష్ట్రంలో పది వేల, నూట అరవై ఐదు ఎకరాల వరి మూడువేల నూట…

Rest for Shrimp : రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు పాలకొల్లు, నరసాపురం, ఆచంట…

ITDA : దళారుల చేతిలో దగాపడ్డ జీడిమామిడి రైతాంగాన్ని ఐటిడిఏ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలి

జేఏసీ సభ్యులు. – ఎస్. అశోక్ లాల్. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లో ఐటీడీఏ ద్వారా జీడి మామిడి పిక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రతీ సంవత్సరం…

Land Survey : ఫార్మాసిటీ భూసర్వే కార్యక్రమంలో ఉద్రిక్తత

Trinethram News : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూసర్వే చేస్తున్న అధికారులు కోర్టులో స్టే ఆర్డర్ ఉందని చెప్పినా వినకుండా భూసర్వే చేసి హద్దు రాళ్ళను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకుంటున్న రైతులు…

Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

Trinethram News : అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలపై చర్చ. నేడు రాజధాని రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు.. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు.. ఈ-లాటరీ ద్వారా రిటర్నబుల్‌ ప్లాట్లు కేటాయింపు.సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ-లాటరీ నిర్వహణ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Collector : రైతులకు చెక్కులు అందజేసిన జిల్లా కలెక్టర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం, హకీంపేట కు సంబంధించిన పట్టా…

Cashew Farmers : వర్షం కారణంగా జీడిమామిడి తోటల రైతులలో చిరు ఆశ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లాఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం లో విపరీతమైన ఎండతీవ్రత వలన జనం బయట తిరగాలన్న, వడదెబ్బతగులుతుందని బయపడేవారు. సోమవారం కురిసిన వర్షం కారణంగా, జనాలకు చల్లదనంతో పాటు, పశువులకు దాన పచ్చగడ్డి చిగురిస్తుదని మరియు…

Minister Sridhar Babu : చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని మార్చి-24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామం నుండి ఆటలో రైతు కూలీలు పనికి వెళ్తుండగా నాగేపల్లి స్టేజ్ వద్ద ఆటో బోల్తా పడి ప్రమాదవశాత్తు శనివారం రోజున యాక్సిడెంట్ కాగా వారిని నిన్న రాత్రి గోదావరిఖనిలోని…

Other Story

You cannot copy content of this page