కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం కానున్న కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి శ్రీశైలం, సాగర్‌లో నీటినిల్వ: రెండు రాష్ట్రాల తాగునీటి అంశాలపై చర్చ రానున్న రోజుల్లో ఎదురయ్యే ఎద్దడిపై చర్చించనున్న కమిటీ 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఇప్పటికే కోరిన ఏపీ.

నీటి పారుదల శాఖ లో భారీ ప్రక్షాళన

ENC మురళీధర్ రావు రాజీనామా చేయాలని ఆదేశించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాళేశ్వరం ఇంచార్జ్ ఈఎన్సీ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్ రావు సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు, పని పూర్తికాకుండానే పూర్తయినట్లు…

You cannot copy content of this page