Government Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Trinethram News : Andhra Pradesh : గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్లియర్ పెండింగ్ లో ఉన్న రూ. 1000 కోట్ల APGLI బిల్లులు క్లియర్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం రూ.2500 కోట్ల GPF బకాయిలు ఖాతాల్లో వేస్తున్న ఆర్ధిక…

ఏపీలో ఉద్యోగులకు శుభవార్త

ఉద్యోగుల బకాయలు 6,200 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ Trinethram News : అమరావతి: ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం.. ఉద్యోగులకు రూ. 6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం.. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ రోజు రూ.…

NTR Vaidyamitras : ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందించే ఎన్టీఆర్ వైద్యమిత్రాలను పర్మినెంట్ చేయండి

వైద్యమిత్రాల సమస్యలను తక్షణమే పరిష్కరించండి. కాకినాడ,మార్చి,17: ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా వైద్యమిత్రాల సమస్యలు పరిష్కరించాలని నిరసన చేయడం జరిగింది. ఈ నిరసనలో…

CITU : ఆర్థిక సంక్షోభానికి కారణం ప్రభుత్వం అందుకు కార్మిక సమస్యలు ఫణంగా పెట్టాలా?

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి పౌల్ట్రీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే -2&2A, ఒసిపి-5, ఏరియా హాస్పిటల్ ఉద్యోగస్తులను కలిసిన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,స్ట్రక్షరాల…

Bus Stand : మంత్రి నియోజకవర్గంలో బస్టాండ్ ఏది?

భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రం ఎంతో మంది ఔత్సాహికు లైన పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతం నుంచి నిత్యం ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతోపాటు, సరిహద్దు రాష్ట్రాలను జిల్లాలను కలిపే…

మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగు లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26000 ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని అందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పిఎఫ్ కటింగ్ స్లిప్పులు ఇవ్వాలని, ప్రతి వారం సెలవు ఇవ్వాలని, ప్రతినెల రెగ్యులర్ వేతనాలు…

LTC : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ Trinethram News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో…

పని ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణం

పని ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణం Jan 10, 2025, పని ఒత్తిడిని తాళలేక ఓ బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. ఏపీలోని పిఠాపురంకు చెందిన కోట సత్యలావణ్య (32)కు అదే ప్రాంతానికి…

Rama Rajesh Khanna : నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరనీ రెగ్యులర్ చేయండి- ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరనీ రెగ్యులర్ చేయండి- ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా హైదరాబాద్ జిల్లా18 డిసెంబర్ 2024త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల…

APSRTC : RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు

RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు Trinethram News : Andhra Pradesh : APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్గా…

Other Story

You cannot copy content of this page