ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

Trinethram News : అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.…

మోపిదేవిలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

Trinethram News : మోపిదేవి బస్టాండ్ ప్రక్కన నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్. పాల్గొన్న కృష్ణాజిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీమ్ ఆజ్మీ, జిల్లా…

ఎవ్వరినీ వదిలిపెట్టo.. అంతు తేలుస్తా ముద్రబోయిన

Trinethram News : నూజివీడు ఏలూరు జిల్లా :- నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా రాజీనామా చేస్తున్నట్లు ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు. టీడీపీ ఆఫీస్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దిశానిర్దేశం లేని టీడీపీకి ఆఫీసు నిర్మించి, 10 సంవత్సరాలు పార్టీని ముందుకు…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

Trinethram News : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు.…

పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు

Trinethram News : గుంటూరు పవన్ కళ్యాణ్ మార్చి 25 న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశం వాలెంటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం క్రిమినల్ కేసు న్యాయస్థానంలో కేసు దాఖలు చేసిన వైనం. జూలై 9 న…

జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్సుకు మరోసారి ప్రమాదం..

Trinethram News : జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా….జీలుగుమిల్లి జగదంబ సెంటర్ లో రోడ్డు ప్రమాదం.ఆర్టీసి బస్సు, ఐషర్ వ్యాన్ ఢీ.వ్యాన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు.గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు.జంగారెడ్డిగూడెం…

ఆడుదాం ఆంధ్ర పోటీలలో ఏలూరు ప్రతిభ

Trinethram News : ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో ఏలూరు జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనపరచింది. క్రికెట్ పురుషులు విభాగం, బ్యాట్మింటన్ పురుషులు విభాగం పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్రంలో ఏలూరు జిల్లా విన్నెర్స్ gaa ట్రోఫీ, ప్రశంస పత్రం,…

పెదవేగి మండల పరిధి గోపన్నపాలెం సరిహద్దులో కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రాంతీయ

Trinethram News : ఏలూరుజిల్లాపెదవేగిఉద్యాన శిక్షణా కేంద్రం నేడు నిరుపయోగంగా మారింది.రాజుల సొమ్ము రాళ్లపాలు .ప్రభుత్వం సొమ్ము పరుల పాలు అణా చందంగా మారింది.ఇదే శిక్షణా కేంద్రం లో మరిన్ని కోట్ల రూపాయలతో ట్రాన్స్ జీన్స్ అనే సంస్థ అధిక దిగుబడులు…

మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా: దెంద‌లూరు సిద్ధం స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్

Trinethram News : తేది:03-02-2024స్థలం: ఏలూరు మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా: దెంద‌లూరు సిద్ధం స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు…

13 లక్షల 95 వేలు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తూ ఉండగా పట్టుపడ్డ నగదు

Trinethram News : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం బొమ్మలూరు పోలీస్ చెక్పోస్ట్ వద్ద హనుమాన్ జంక్షన్ సిఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించే తనిఖీల్లో భాగంగా ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు వెళుతున్న కారులో 13 లక్షల…

You cannot copy content of this page