Elephants : ఏనుగులు బీభత్సం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్ర వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ…

Elephants Attack : తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సంTrinethram News : పంట పొలాలపై అర్ధరాత్రి ఏనుగుల గుంపు దాడి తరిమేందుకు వెళ్లిన రైతులపై ఏనుగుల దాడి ఉపసర్పంచ్‌ రాకేష్‌ను తొక్కిచంపిన ఏనుగులు చంద్రగిరి మండలం మామిడి మానుగడ్డలో ఘటన https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Elephants : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం

A herd of elephants is causing havoc in Chittoor district Trinethram News : సోమల మండలం నెలకురవపల్లిలో రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు. వరి పొలాలను నాశనం చేసిన ఏనుగుల గుంపు. ఏనుగుల దాడుల నుంచి…

గర్భశోకం గజరాజుకూ తెలుసు.. మనుషుల్లాగే బిడ్డ మరణాన్ని ఏమాత్రం తట్టుకోలేని ఏనుగులు!

భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్టే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని, బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. మనుషులు చేసినట్టే…

తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్ చల్

Trinethram News : తిరుమల తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేసాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన…

Other Story

You cannot copy content of this page