Power supply Peddpalli : నేడు పెద్దపల్లి జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Power supply disruption in Peddpalli district today పెద్దపల్లి జిల్లా: జూన్ 08 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్, కొత్తూరు, ధర్మారం, సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం…

MLA Vijjanna : డబుల్ బెడ్ రూం లను సందర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న

Pedpadalli MLA Vijjanna visited the double bedrooms పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి పట్టణంలోని హనుమంతుడు పేట రోడ్డు మార్గంలో మరియు చందపల్లి ప్రాంతాల్లో నిర్మించి ఉన్న పలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించి అర్హులైన నిరుపేద…

ఆసుపత్రులలో నిరంతరాయ విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు

Special measures for monitoring uninterrupted power supply in hospitals ఆసుపత్రులలో నిరంతరాయ విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు పెద్దపల్లి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బొంకూరి సుదర్శన పెద్దపల్లి, మే -23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలోని…

కరెంట్ పోతే EVM పనిచేయదా?

ఓటు వేసే సమయంలో కరెంట్ పోతే ఈవీఎం పనిచేస్తుందా? లేదా? అన్న సందేహాలు చాలా మందిలో ఉండొచ్చు. అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూపొందించే ఈ ఈవీఎంలు విద్యుత్ కనెక్షన్ లేకపోయినా పనిచేస్తాయి. సాధారణ…

రాష్ట్రంలో కరెంటు, తాగునీటి కొరత ఉండొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్‌ :మార్చి 30రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు…

చేతులు కలిపిన అంబానీ, అదానీ

Trinethram News : Mar 29, 2024, చేతులు కలిపిన అంబానీ, అదానీభారత వ్యాపారరంగ దిగ్గజాలైన అంబానీ, అదానీ చేతులు కలిపారు. మధ్యప్రదేశ్‌లో అదానీకి చెందిన మహాన్ ఎనర్జైన్ లిమిటెడ్ పవర్ ప్రాజెక్టులో ఇద్దరూ భాగస్వాములు కానున్నారు. ప్రాజెక్టులో 26శాతం వాటాను…

ఎన్నికల కోడ్ నిబంధనలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 16ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలు నిలిపివేయాలి. పథకాల లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలు, అధికారిక వెబ్ సైట్ల నుంచి ప్రజాప్రతినిధుల ఫొటోలు తొలగించాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ స్తంభాలపై నాయకుల…

మామను దారుణంగా కొట్టిన కోడలు

Trinethram News : Mar 12, 2024, కర్ణాటకలో మామపై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. భర్త విదేశాల్లో ఉండడంతో అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. మార్చి 9న…

విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలు

Trinethram News : మంచిర్యాల జిల్లా: మార్చి 09మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 80 ఎకరాల్లో వరి పంట నెర్రెలు బారింది. కొత్త కనెక్షన్ల…

విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు

Trinethram News : రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా.. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి…

Other Story

You cannot copy content of this page