జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల పదవిల కోసం ముందే కర్చీఫ్

Trinethram News : హైదరాబాద్:మార్చి 09రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం. అయితే గెలిచిన పార్టీలోకి దూకడానికి నాయకులు ముందు వరుసలో ఉంటా రు. విలువల కంటే కూడా మనం అధికారంలో ఉన్నా మా? లేదా అని చూసుకునే వారే ప్రస్తుత కాలంలో…

కేంద్ర మంత్రి అమిత్ షా తో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ భేటీ

Trinethram News : న్యూ ఢిల్లీ:మార్చి 09ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గద్దె దించాలని గట్టిగానే విశ్వ ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో…

వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు

Trinethram News : ఈ నెల 15న వైఎస్ వివేకా అయిదో వర్దంతి. అదే రోజున పులివెందుల వేదికగా రాజకీయ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యారు. వివేకా హత్య తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలు..ఇప్పుడు ఎన్నికల వేళ కొత్త రాజకీయ…

తెలంగాణలో DSP ల బదిలీలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 07తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డిఎస్పీ లను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు…

త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

Trinethram News : అమరావతి రానున్న ఎన్నికల్లో తెదేప టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉండవల్లి లోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు కళా వెంకట్రావు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు..…

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ రెడీ.. ఈ నెల 13న వెలువడే ఛాన్స్

Trinethram News : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. మార్చి 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని…

దేశంలోనే మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న మోదీ

Trinethram News : కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల…

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. మంగళవారం నాడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి జరిపిన…

నాపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వండి: చంద్రబాబు

Trinethram News : 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని DGPకి TDP చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ‘ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్లో తెలియజేయాల్సి ఉంది.…

లోక్‌సభ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం

ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలతో కేసీఆర్‌ సమావేశం తెలంగాణ భవన్‌లో 2 ఎంపీ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్‌ భేటీ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలు లోక్‌సభ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం

Other Story

You cannot copy content of this page