ఢిల్లీలో హరీష్ రావు – న్యాయనిపుణులతో చర్చలు

ఢిల్లీలో హరీష్ రావు – న్యాయనిపుణులతో చర్చలు Trinethram News : బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు న్యాయనిపుణులతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. ఓ వైపు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన సమయంలో హరీష్ ఢిల్లీలో ప్రత్యక్షం కావడం…

ఈడి విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్!

ఈడి విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్! Trinethram News : హైదరాబాద్: జనవరి 16ఫార్ములా ఈ-కార్ రేసులో గురువారం ఈడీ విచార ణకు హాజరుకానున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్, బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు…

KTR : కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే !

కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే ! Trinethram News : Telangana : ఫార్ములా ఈ రేసులో అందరూ కేటీఆర్‌ వైపే వేళ్లు చూపిస్తున్నారు. అధికారులుగా తమ బాధ్యతలు తాము నిర్వర్తించామని పై…

Formula-E Race Case : నేటి నుంచి ఫార్ములా-ఈ రేసు కేసులో ఈడీ విచారణ

నేటి నుంచి ఫార్ములా-ఈ రేసు కేసులో ఈడీ విచారణ Trinethram News : Telangana : కాసేపట్లో ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్ రెడ్డి ఇవాళ బీఎల్ఎన్ రెడ్డిని, 3న అర్వింద్ కుమార్‌ను, 7న కేటీఆర్‌ను తమ…

KTR : ఫార్ములా-ఈ కేసులో ఈడీ నోటీసులు

ఫార్ములా-ఈ కేసులో ఈడీ నోటీసులు Trinethram News : జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు జనవరి 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు…

కాకినాడ పోర్టు వ్యవహారంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ

కాకినాడ పోర్టు వ్యవహారంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ Trinethram News : ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన వియ్యంకుడు, అరబిందో ఫార్మా పీ.శరత్ చంద్రారెడ్డిలకు నోటీసులు గతంలో పార్లమెంట్ సమావేశాల పేరుతో ఎంపీ విజయసాయి, అనారోగ్య కారణాలతో శరత్ చంద్రారెడ్డి…

మణిపూర్‌లో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం

మణిపూర్‌లో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం Trinethram News : మణిపూర్‌ : Nov 29, 2024, మణిపూర్‌లో పాఠశాలలు, కాలేజీలు శుక్రవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్…

దిల్లీలో ఈడీ అధికారులపై భౌతిక దాడి

దిల్లీలో ఈడీ అధికారులపై భౌతిక దాడి ..! Trinethram News : దిల్లీ సోదాలకు వెళ్లిన ఈడీ (ED) అధికారులకు అనూహ్య ఘటన ఎదురైంది. కొందరు గుర్తుతెలియని దుండగులు అధికారులపై దాడులకు దిగారు.. ఈ ఘటన దిల్లీలోని బిజ్వాసన్‌ అనే ప్రాంతంలో…

ED Attacks on E-Commerce : ఈ-కామర్స్ విక్రేతలపై ED దాడులు

ఈ-కామర్స్ విక్రేతలపై ED దాడులు Trinethram News : అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయాలు జరుపుతున్న కొందరు వ్యాపారుల దుకాణాల పై ఎన్ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేసింది. హైదరాబాద్లో పాటు ఢిల్లీ,గురుగ్రామ్, బెంగళూరు, పంచకులలోని 19…

Tamannaah Bhatia :మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా భాటియా

Trinethram News : మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసులో నటి తమన్నా భాటియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. తన తల్లితో కలిసి గువాహటి ఈడీ కార్యాలయానికి చేరుకున్న తమన్నా ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.…

Other Story

You cannot copy content of this page