ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్

Trinethram News : ఎన్నికల వేళ ఏపీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి మొత్తం ఆందోళనకరంగా మారింది. కాగా ఈ ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పల్నాడు,…

గుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్ బాధ్యతలు

Trinethram News : గుంటూరు:ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు…

డిజిపి ఆదేశాలతో విజయవాడలోని స్పా సెంటర్ లపై SEB `అధికారుల ఆకస్మిక దాడులు

Trinethram News : NTR జిల్లా విజయవాడ • 62 మంది అధికారులతో పది బృందాలుగా ఏర్పడి ఉమ్మరంగా స్పా సెంటర్లలో సోదాలు SEB అధికారులు. • 27 మంది మహిళలకు విముక్తి.. పోలీసుల అదుపులో 25 మంది విట్టులు… ఐదుగురు…

తెలంగాణలో DSP ల బదిలీలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 07తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డిఎస్పీ లను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు…

మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో చుక్కెదురు

తనకు 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్… తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టు లో పిటిషన్ వేసిన శ్రీనివాస్ గౌడ్.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై హైకోర్టు…

నాపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వండి: చంద్రబాబు

Trinethram News : 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని DGPకి TDP చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ‘ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్లో తెలియజేయాల్సి ఉంది.…

మేడిగడ్డకు వెళ్లే రూట్ మ్యాప్ ను డీజీపీకి అందజేసిన బీఆర్ఎస్ నేతలు

మార్చి 1న తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి కోరుతూ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. మేడిగడ్డకు వెళ్లే రూట్ మ్యాప్ ను డీజీపీకి అందజేసిన బీఆర్ఎస్ నేతలు.. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటనకు తగిన…

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ విజేతలను సన్మానించిన డిజిపి రవిగుప్త

మహబూబాబాద్ జిల్లా నుండి బాంబుస్క్వాడ్ తరపున వెళ్ళి, విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన అంజయ్యకు అందిన సత్కారం..

ఆయనో అవినీతి తిమింగలం.. రూ.లక్ష కోట్ల సంపదను పోగేసుకున్నారు

Trinethram News : ఇటీవలే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్​ డీజీపీ మహేందర్​రెడ్డిపై, హైకోర్టు అడ్వకేట్ ​రాపోలు భాస్కర్​ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్​ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్​రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లెక్కలేనని…

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

Trinethram News : కడప జిల్లా :ఫిబ్రవరి 08పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూ రిటీ నుండి టూ ప్లస్ టూ గా…

You cannot copy content of this page