Devotees : వినాయకపురం శ్రీ చిలకల గండి ముత్యాలమ్మ తల్లి జాతరలో కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ

లక్షల సంఖ్యలో జాతరకు తరలి వచ్చిన భక్తులు త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామంలో, శ్రీ , శ్రీ, చిలకల గండి ముత్యాలమ్మ తల్లి. జాతర ,కుంభ మేళా,…

Fake Tickets : శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల కలకలం

Trinethram News : పాత దర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులను మోసం చేస్తున్న కేటుగాళ్లు.. నకిలి దర్శనం టికెట్లపై పీఎస్ లో ఫిర్యాదు చేసిన ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి.. నకిలి దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై కేసు నమోదు..…

Srisailam : శ్రీశైలం పరమశివుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

Trinethram News : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. బుధవారం వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో భక్తులు…

Maha Kumbh Mela : కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు

Trinethram News : ప్రయాగ్‌రాజ్: 144 ఏళ్లకు ఓసారి జరిగే మహా కుంభమేళా ముగింపునకు చేరుకుంది. 45 రోజులపాటు ఘనంగా కుంభమేళాను యూపీ ప్రభుత్వం నిర్వహించింది. నేడు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి…

Pawan Kalyan : ఏనుగుల దాడిలో మృతిచెందిన వారికి రూ.10 లక్షల పరిహారం

trinethram News : Andhra Pradesh : అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు.. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా…

Medaram : రేపటి నుంచి మేడారం మినీ జాతర

రేపటి నుంచి మేడారం మినీ జాతర Trinethram News : Telangana : నాలుగు రోజులపాటు సాగనున్న మేడారం జాతర మొక్కులు చెల్లించుకున్న భక్తులు మేడారం లో ప్రభుత్వం ఏర్పాట్లు మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులు.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

Ayodhya Darshan Time : అయోధ్య బాలరాముడి దర్శన వేళలో స్వల్ప మార్పులు

అయోధ్య బాలరాముడి దర్శన వేళలో స్వల్ప మార్పులు ఉత్తరప్రదేశ్‌ : ఫిబ్రవరి 08. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు ప్రయా గ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తుల రాకతో కిక్కిరి సిపోయింది. ఇంకోవైపు రాముడి…

Maha Kumbh Mela : మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు

మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమం వద్ద జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి 40 కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల…

TTD : భక్తులకు టీటీడీ కీలక సూచనలు

భక్తులకు టీటీడీ కీలక సూచనలు తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల పంపిణీ నేటితో ముగియనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 19తో వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 20న దర్శనం చేసుకునే భక్తులను సర్వదర్శనం…

తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం

తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం Andhra Pradesh : తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు మండిపడుతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో…

Other Story

You cannot copy content of this page