పోటీతత్వం, సవాళ్లు జీవితంలో స్ఫూర్తినిస్తాయి: ‘పరీక్ష పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ

ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కార్యక్రమం విద్యార్థుల్లో పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రధానివిద్యార్థులందరినీ సమానంగా చూడాలని ఉపాధ్యాయులకు హితవు పిల్లలపై ఒత్తిడి తేవొద్దని తల్లిదండ్రులకు సూచన

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Trinethram News : ఢిల్లీ.. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికకు షెడ్యూల్‌.. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్.. రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 27న పోలింగ్‌.. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు..

ఢిల్లీకి సీఎం జగన్?

Trinethram News : ఏపీ సీఎం జగన్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారని సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ…

ఢిల్లీలో పరీక్ష పే చర్చ కార్యక్రమం

విద్యార్థులతో ప్రధాని మోడీ ఇంటరాక్షన్.. పరీక్షల సమయం సమీపిస్తున్నందునా విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో మాట్లాడుతున్న ప్రధాని మోడీ..

ఢిల్లీ కల్కాజీ ఆలయంలో కుప్పకూలిన స్టేజ్

ఒకరి మృతి, 17 మందికి తీవ్రగాయాలు.. కల్కాజీ టెంపుల్ మహంత్ కాంప్లెక్స్‌లో ప్రమాదం.. జాగరణ కార్యక్రమం జరుగుతుండగా కూలిన స్టేజ్.. గాయకుడు బి ప్రాక్ పాట పాడే సమయంలో ఒక్కసారిగా ముందుకొచ్చిన భక్తులు.. భక్తులు ఎక్కేందుకు ప్రయత్నించడంతో కూలిన స్టేజ్.

గన్నవరం విమానాశ్రయంలో విమానాల లాండింగ్ కు ఇబ్బందులు.

పొగ మంచు కారణంగా గాలిలోనే చెక్కర్లు కొడుతున్న విమానాలు.. మంచు కారణంగా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో గాలిలోనే 5 సార్లు తిరిగిన బెంగళూరు విమానం, 8 సార్లు గాలిలోనే తిరిగిన ఢిల్లీ విమానం. మంచు తెరిపనివ్వడంతో రన్వే పై ల్యాండ్ అయిన…

‘ఉడతా’ కు ఉత్తమ ఉపాధ్యాయ సేవా పురస్కారం

మైలవరం ‘ఉడతా’ కు ఉత్తమ ఉపాధ్యాయ సేవా పురస్కారం 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ సేవ పురస్కారం ఉడతా లక్ష్మీనారాయణకు అందజేశారు గిరిజన,బడుగు,బలహీన వర్గాల విద్యాభివృద్ధికి విశేష…

మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం

Trinethram News : దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన.. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం.. తెలంగాణ శకటంపై…

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన.. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం.. డెమోక్రసి ఎట్ గ్రాస్ రూట్స్ పేరుతో తెలంగాణ…

ఢిల్లీ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

ఢిల్లీ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం ఢిల్లీ లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజుల పాటు జరగనున్నాయి. జనవరి 29న రీట్రీట్ వేడుకతో ముగుస్తాయి. ఢిల్లీలో రిపబ్లిక్…

Other Story

You cannot copy content of this page