MLA Vijaya Ramana Rao : పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి

నష్టపరిహారం తక్షణమే చెల్లాంచాలి. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి మార్చి-24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నియోజకవర్గంలో 2627 ఎకరాల్లో పంట నష్టం. ఈనెల 21న కురిసిన అకాల రాళ్ళ వర్షం, వడగండ్ల వాన పెద్దపల్లి…

అకాల వర్షాలతో పంట నేలకొరిగిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలతో పంట నేలకొరిగిన రైతులను ఆదుకోవాలి Trinethram News : వ్యవసాయ శాఖ కమిషనరేట్లో ఉప సంచాలకులు విజయ్ కుమార్ ని కలిసి వినతి మాత్రం సమర్పించిన బీసీ నేత లింగంగౌడ్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని పలు…

అన్నదాతల చెంతకు గులాబీ బాస్ కేసీఆర్

ముషంపల్లికి రాబోతున్న కేసీఆర్ ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్ నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో పర్యటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకిబీఆర్ఎస్ అధినేత కేసీఆఆర్ ఏప్రిల్ మొదటి వారం తరువాత కెసిఆర్ క్షేత్ర…

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Trinethram News : హైదరాబాద్‌:మార్చి 21అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల…

Other Story

You cannot copy content of this page